📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bihar Results: ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా స్పందించిన ఆర్జేడీ

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ ఎన్నికల ఫలితాలు (Bihar Results) కొందరికి ఆనందం మరొకొందరికి విషాదం. కానీ ఆర్జేడీ మరీ ఇంతగా ఓటమిని చవిచూస్తుందని ఊహించలేదు. బీహార్ ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. నితీష్ కుమార్ కే (Nitish Kumar) తమ జేజేలు పలికారు. ఆయన పాలనకే తమ మద్దతు అంటూ తీర్పునిచ్చారు. ఓటమి భారంతో కృంగీపోతున్న ఆర్జేడీ కుటుంబంలో అప్పుడే కుటుంబ అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారై ఆ కుటుంబంతో తెగతెంపులు చేసుకోవడం మాత్రమేకాక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక ఆర్జేడీ పార్టీ ఓటమి తర్వాత ఈవిధంగా ప్రకటన చేసింది.. ‘ఎన్నికల్లో గెలుపుఓటములు సహజమేనని, ప్రజలకు అండగా ఉంటామని’ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రకటించింది.

Read Also: Latest news: AP: విశాఖలో గోమాంసం నిల్వలపై పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు

Bihar Results

బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆ పార్టీ తొలిసారిగా ఫలితాలపై స్పందించింది. ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో  ఒడుదొడుకులు సహజం. ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు. ఆర్జేడీ పేదల

పార్టీ. వారి మధ్య ఉంటూ.. వారి గొంతుకను వినిపిస్తూనే ఉంటుంది’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది ఆ పార్టీ. ఈ ఎన్నికల్లో మహాగర్ బంధన్ కు 34 సీట్లు రాగా ఇందులో ఆర్జేడీ 25 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది.

ఆటవిక రాజ్యానికి భయపడే ఎన్డీఏకీ మద్దతు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీ చేసిన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఆ పార్టీ స్పందించింది. ఆర్జేడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆటవిక రాజ్యం తప్పదనే భయంతో తమకు మద్దతుగా నిలవాల్సిన వారిలో అనేకులు ఎన్డీయే వైపు మొగ్గు చూపారని చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar Elections 2025 election analysis. Google News in Telugu grand alliance loss Latest News in Telugu political reaction RJD defeat Tejashwi Yadav Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.