हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest news: Bihar elections: బీహార్ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ దూరం

Saritha
Latest news: Bihar elections: బీహార్ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ దూరం

తేజస్విపై కసిగా పీకే లక్ష్యం – కానీ ఎన్నికల్లో బరిలోకి రారు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ (పీకే), రాజకీయ నాయకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, వచ్చే నవంబర్‌లో జరగనున్న బీహార్ (Bihar elections) అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. జన్ సురాజ్ పార్టీ తరఫున తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ, “నేను పోటీ చేయను. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నేను చేస్తున్న సంస్థాగత పనులపై దృష్టి సారిస్తాను” అని పీకే స్పష్టం చేశారు.

ఈ ప్రకటనతో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్‌కు పోటీగా పీకే నిలుస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అయితే రాజకీయ పోరులో తన ప్రధాన లక్ష్యం మాత్రం తేజస్వి యాదవ్‌ను ఓడించడమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అక్టోబర్ 11న రాఘోపూర్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించి, తన వ్యూహాలను ప్రారంభించారు.

Read also: భారత్ మద్దతిస్తుందని ఆశిస్తున్నాం: US సెక్రటరీ

Bihar elections

రాఘోపూర్‌లో పీకే శపథం – తేజస్విని అమేథీ తరహాలో ఓడిస్తాం

రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమేథీలో ఓడినట్లే, తేజస్వి యాదవ్‌ కూడా రాఘోపూర్‌లో ఓడతారని పీకే ధీమా వ్యక్తం చేశారు. రాఘోపూర్‌లో పర్యటించిన పీకేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల వెంట తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, రహదారులు, కనీస సౌకర్యాల లేమిపై పీకే ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ప్రజలకు మాట్లాడుతూ, “మీ ఎమ్మెల్యే రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా (Bihar elections) ఉన్నా, మీ సమస్యలు పరిష్కరించాలనే ప్రయత్నం చేశారా?” అని ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళలతో మాట్లాడుతూ, కేవలం కుల ఆధారంగా ఓటు వేయడమే గాక, ప్రజలు సమస్యలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతేకాక, తేజస్వి ఈసారి మరో స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలపై చర్చించగా, ఇది పీకే వ్యూహాల్లో భాగంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

📢 For Advertisement Booking: 98481 12870