हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest News: Bihar Elections: బీహార్ ఎలక్షన్స్ లో తేజస్వి యాదవ్ కు అనుకూలం

Radha
Latest News: Bihar Elections: బీహార్ ఎలక్షన్స్ లో తేజస్వి యాదవ్ కు అనుకూలం

సీ ఓటర్ సర్వే ఫలితాలు – తేజస్వీ దూకుడు

బీహార్(Bihar Elections) అసెంబ్లీ ఎన్నికల ముందు సీ-ఓటర్ సర్వే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈసారి త్రిముఖ పోటీగా మారిన బీహార్‌లో(Bihar Elections) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సీ-ఓటర్ సర్వే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈసారి త్రిముఖ పో) ప్రజల ప్రాధాన్యత స్పష్టంగా మారింది. సర్వే ప్రకారం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) 36.5% మద్దతుతో ప్రజల మొదటి ఎంపికగా నిలిచారు. ప్రశాంత్ కిశోర్‌ (జన్ సురాజ్) 23.2%తో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌ కేవలం 15.9% మద్దతుతో మూడో స్థానంలోకి జారిపోయారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్‌కు 8.8% మద్దతు లభించింది.

Read also: TG Congress: మేడారం టెండర్లలో మంత్రుల మధ్య విభేదాలు

Bihar Elections

కూటముల పోటీ – ఎవరికే అవకాశాలు?

ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం 40%గా ఉండగా, మహాఘఠ్‌బంధన్‌ 38.3% ఓట్లతో గట్టి పోటీ ఇస్తోందని సర్వే తేల్చింది. జన్ సురాజ్ పార్టీ కూడా 13.3% మద్దతుతో కీలక ప్రభావం చూపనుంది. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు తేజస్వీ, నితీశ్‌ మద్దతు తగ్గినప్పటికీ ప్రశాంత్ కిశోర్‌కు ఆదరణ గణనీయంగా పెరిగింది. తేజస్వీ చేపట్టిన యాత్ర పార్టీకి ఉత్సాహం నింపిందని 43.8% మంది పేర్కొనగా, లాలూ కుటుంబ విభేదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవని సర్వేలో స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870