బీహార్లో(Bihar Elections) రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పిస్తున్నారు.
Read Also: Tariffs: ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్.. భారత్ కు సుంకాలు తగ్గిస్తాం
Bihar Elections: మధ్యాహ్నం 3 గంటల సమయానికి నమోదైన పోలింగ్ శాతం 60.4గా ఉండగా, సాయంత్రానికి అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దశలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి.
మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, ఈ దశ కోసం 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: