हिन्दी | Epaper
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Telugu News: Bihar: డిప్యూటీ సీఎంపై చెప్పులు పేడతో దాడి

Tejaswini Y
Telugu News: Bihar: డిప్యూటీ సీఎంపై చెప్పులు పేడతో దాడి

బిహార్‌లో(Bihar) పోలింగ్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, లఖిసరాయ్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా(Vijay Kumar Sinha)కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, లఖిసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేశారని ఆరోపించారు. ఆయన వివరాల ప్రకారం, కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ, రాళ్లు విసిరారని తెలిపారు. ఈ దాడిలో వాహనాలకు స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం. ఇక అదే ప్రాంతంలో ఆర్జేడీ కార్యకర్తలు ఓ పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ సంఘటనతో అక్కడ గందరగోళం నెలకొంది. భద్రతా బలగాలు తక్షణం స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Gen z: పీఓకేలో పాక్ కు వ్యతిరేకంగా జెన్ జీ నిరసనలు.

అధికారులపై నిర్లక్ష్య ఆరోపణ

డిప్యూటీ సీఎం సిన్హా ప్రకారం, ఈ సంఘటనపై అక్కడి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు స్పందించలేదని తెలిపారు. తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. నియోజకవర్గంలో భద్రతా చర్యలను కఠినతరం చేయాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Bihar Elections

ఓటు వేసిన డిప్యూటీ సీఎం

విజయ్ కుమార్ సిన్హా ఈ రోజు ఉదయం తన ఓటు హక్కు వినియోగించారు. ప్రజలందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. లఖిసరాయ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన బిహార్ రాజకీయ వాతావరణాన్ని కదిలించింది. పోలింగ్ మధ్యలో జరిగిన ఈ సంఘటనపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ తరహా ఘటనలు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870