हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: Bangalore: బెంగళూరులో చెత్తపై కఠిన చర్యలు – ఫోటో పంపితే నగదు బహుమతి

Radha
Latest News: Bangalore: బెంగళూరులో చెత్తపై కఠిన చర్యలు – ఫోటో పంపితే నగదు బహుమతి

బెంగళూరును(Bangalore) మరింత పరిశుభ్రంగా మార్చేందుకు గ్రేటర్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) మరియు బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ (BSWML) సంయుక్తంగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ స్కీమ్ కింద నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యం. రోడ్లపై చెత్త వేస్తున్నవారిని గుర్తించి, వారి ఫొటో లేదా వీడియోలను అధికారులు నిర్దేశించిన ప్లాట్‌ఫారమ్‌కి పంపితే, ఆ సమాచారాన్ని అందించిన వారికి ₹250 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Read also: Modi Bihar: బిహార్ అభివృద్ధి ఆర్జేడీ చేతుల్లో నాశనం అయింది – ప్రధాని మోదీ

Bangalore

ప్రత్యేక నంబర్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్‌, యాప్ త్వరలో

BSWML అధికారులు త్వరలోనే ఈ పథకం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్‌, అలాగే ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలు రియల్ టైమ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయగలరు. ఈ విధానం ద్వారా నగరంలోని ప్రతి ప్రాంతంలో పరిశుభ్రతను పర్యవేక్షించడం సులభం కానుంది.

చెత్త వేస్తే రూ.2000 జరిమానా

Bangalore: BSWML సీఈవో తెలిపారు — “బెంగళూరులో ఇప్పటికే 5,000 ఆటోల ద్వారా ఇంటి వద్దే చెత్త సేకరణ జరుగుతోంది. అయినా కొందరు ప్రజలు ఇంకా రోడ్లపై చెత్త వేస్తున్నారు. అటువంటి వారికి రూ.2,000 ఫైన్ విధిస్తాం” అని హెచ్చరించారు. నగర పరిశుభ్రతలో పౌరుల బాధ్యత కూడా ముఖ్యమని, ఈ కొత్త పథకం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్యలతో బెంగళూరు పరిశుభ్ర నగరంగా మారడమే లక్ష్యమని తెలిపారు.

కొత్త పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
పౌరుల భాగస్వామ్యంతో నగర పరిశుభ్రతను మెరుగుపరచడం.

ఫోటో లేదా వీడియో పంపితే ఎంత బహుమతి లభిస్తుంది?
ప్రతి చెల్లుబాటు అయ్యే రిపోర్ట్‌కు ₹250 బహుమతి ఇవ్వబడుతుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870