हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Ashwini Vaishnav: రైల్వేల ఆర్థిక స్థితి గత పదేండ్లలో మెరుగుపడింది

Anusha
Ashwini Vaishnav: రైల్వేల ఆర్థిక స్థితి గత పదేండ్లలో మెరుగుపడింది

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav), గత పదేళ్లలో దేశీయ రైల్వేల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడిందని వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్‌పేయి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేండ్లలో రైల్వేల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అని తెలిపారు.

Read Also: Supreme Court: పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం సూచనలు

వచ్చే మూడేండ్లలో మరో 1.5 లక్షల ఉద్యోగాలు

2014-24 మధ్య 5.04 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, వచ్చే మూడేండ్లలో మరో 1.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు రూ. 1.18 లక్షల కోట్లు, పెన్షనర్లకు రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం ఏడాదికి రూ.2.74 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖర్చులు పోను రూ. 2,660 కోట్ల ఆదాయం వచ్చిందని అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870