📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Arvind Kejriwal : ప్రభుత్వ నిధులు పూర్తిగా ప్రజల కోసమే : కేజ్రీవాల్‌

Author Icon By Sudha
Updated: November 25, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాము నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal) అన్నారు. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌ సాహిబ్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజలు అడుగుతున్నారని, ప్రభుత్వ నిధులను పూర్తిగా ప్రజల కోసమే వినియోగిస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వడంలేదని చెప్పారు.

Read Also : http://Bihar Results: బీహార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు నాయకుల సస్పెండ్

Arvind Kejriwal

తాము గురు మహరాజ్ సాహిబ్‌ మార్గంలో నడుస్తున్నామని, తప్పుచేసి ఉంటే ఆయన తమను శిక్షిస్తారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చింది డబ్బు సంపాదించడం కోసం కాదని, మంచి పేరు సంపాదించడం కోసమని కేజ్రీవాల్‌ (Arvind kejriwal) అన్నారు. తాము పెద్దపెద్ద బంగ్లాలు నిర్మించుకోవడం కోసం రాలేదని, గురు మహరాజ్‌ ఆశీర్వాదాల కోసం వచ్చామని తెలిపారు.

కేజ్రీవాల్ బ్యాక్ గ్రౌండ్?

కేజ్రీవాల్ తన బాల్యంలో ఎక్కువ భాగం సోనిపట్, ఘజియాబాద్ మరియు హిసార్ వంటి ఉత్తర భారత పట్టణాలలో గడిపాడు. అతను హిసార్‌లోని క్యాంపస్ స్కూల్‌లో మరియు సోనిపట్‌లోని హోలీ చైల్డ్ స్కూల్‌లో చదువుకున్నాడు. 1985లో, అతను IIT-JEE పరీక్ష రాసి 563వ ర్యాంకు (AIR) సాధించాడు.

కేజ్రీవాల్ అర్హతలు?

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీలో జన్మించారు. హిసార్‌లోని క్యాంపస్ స్కూల్‌లో చదువుకున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AAP Arvind Kejriwal Breaking News Delhi Government Governance Indian Politics latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.