📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Train Ticket : రైల్వే టికెట్స్ బుక్ చేస్తున్నారా? జులై 1 నుంచి కొత్త రూల్

Author Icon By Sudheer
Updated: June 11, 2025 • 10:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ రైల్వే శాఖ (Department of Indian Railways) తత్కాల్ టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది. జూలై 1వ తేదీ నుంచి IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇప్పటివరకు పాస్‌వర్డ్ లేదా ఇతర గుర్తింపు వివరాలతో బుకింగ్ కొనసాగుతున్నా, నూతన నిబంధనల ప్రకారం ప్రయాణికుల అసలైన సమాచారం ధృవీకరించాల్సిన అవసరం ఏర్పడనుంది.

జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP కూడా తప్పనిసరి

ఇది సరిపోదని రైల్వే శాఖ భావించి, జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ కూడా తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది. అంటే టికెట్ బుకింగ్ సమయంలో, బుక్ చేస్తున్న ప్రయాణికుడి ఆధార్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తత్కాల్ టికెట్లకే వర్తించనుండగా, భవిష్యత్తులో సాధారణ రిజర్వేషన్లకూ ఇది వర్తించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలు

రైల్వే శాఖ ఈ మార్పులను టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంపునకు, మోసాలు నివారించడానికి తీసుకువచ్చిందని పేర్కొంది. అనేక మంది ఏజెంట్లు నకిలీ ఐడీలతో టికెట్లు బుక్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇది ప్రయాణికుల హక్కులను కాపాడడంలో, న్యాయమైన విధంగా టికెట్లను అందించడంలో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Trump : చైనాతో డీల్ కుదిరింది – ట్రంప్

july 1st new rule train ticket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.