हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Train Ticket : రైల్వే టికెట్స్ బుక్ చేస్తున్నారా? జులై 1 నుంచి కొత్త రూల్

Sudheer
Train Ticket : రైల్వే టికెట్స్ బుక్ చేస్తున్నారా? జులై 1 నుంచి కొత్త రూల్

భారతీయ రైల్వే శాఖ (Department of Indian Railways) తత్కాల్ టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది. జూలై 1వ తేదీ నుంచి IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇప్పటివరకు పాస్‌వర్డ్ లేదా ఇతర గుర్తింపు వివరాలతో బుకింగ్ కొనసాగుతున్నా, నూతన నిబంధనల ప్రకారం ప్రయాణికుల అసలైన సమాచారం ధృవీకరించాల్సిన అవసరం ఏర్పడనుంది.

జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP కూడా తప్పనిసరి

ఇది సరిపోదని రైల్వే శాఖ భావించి, జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ కూడా తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది. అంటే టికెట్ బుకింగ్ సమయంలో, బుక్ చేస్తున్న ప్రయాణికుడి ఆధార్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తత్కాల్ టికెట్లకే వర్తించనుండగా, భవిష్యత్తులో సాధారణ రిజర్వేషన్లకూ ఇది వర్తించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలు

రైల్వే శాఖ ఈ మార్పులను టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంపునకు, మోసాలు నివారించడానికి తీసుకువచ్చిందని పేర్కొంది. అనేక మంది ఏజెంట్లు నకిలీ ఐడీలతో టికెట్లు బుక్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇది ప్రయాణికుల హక్కులను కాపాడడంలో, న్యాయమైన విధంగా టికెట్లను అందించడంలో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Trump : చైనాతో డీల్ కుదిరింది – ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870