हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

PM Vikas Bharat Rozgar Yojana : ఆగస్టు 1 నుంచి అమల్లోకి మరో కొత్త పథకం

Sudheer
PM Vikas Bharat Rozgar Yojana : ఆగస్టు 1 నుంచి అమల్లోకి మరో కొత్త పథకం

ఉద్యోగావకాశాలు పెంపొందించి దేశంలో ఆర్థిక స్థిరతను సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం “పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన” (PM Vikas Bharat Rozgar Yojana) పేరిట ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. రెండు సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకొని ఈ పథకాన్ని రూపొందించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ₹99,446 కోట్లను కేటాయించింది.

ఉద్యోగం కల్పించే సంస్థలకు ప్రోత్సాహం

ఈ పథకం కింద ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రైవేట్ కంపెనీలు, సంస్థలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కొత్త ఉద్యోగాలను కల్పించే ప్రతి ఉద్యోగి కోసం సంస్థకు రూ.3,000 చొప్పున మద్దతు నిధిని ప్రభుత్వం అందించనుంది. ఇది సంస్థలపై మానవ వనరుల భారం తగ్గించడంలో తోడ్పడనుంది. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఇది పెద్ద ప్రోత్సాహకంగా మారనుంది.

ఉద్యోగార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు

ఈ పథకం ద్వారా తొలిసారి ఉద్యోగం పొందుతున్న EPFO (Employees’ Provident Fund Organization) ఖాతాదారులకు రూ.15,000 వరకు నేరుగా లబ్ధి అందనుంది. అంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ప్రొవిడెంట్ ఫండ్ కింద ప్రభుత్వ మద్దతు అందించనుంది. ఇది యువతలో ఉద్యోగాలపై ఆసక్తిని పెంచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం దేశంలో ఉద్యోగాల వృద్ధికి మళ్లీ దోహదం చేయనున్న నూతన ప్రణాళికగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.

Read Also : AP Metro Rail : మెట్రో ప్రాజెక్టులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870