📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Anil Ambani: పాపం అనిల్ అంబానీకి దెబ్బ మీద దెబ్బ

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనిల్ అంబానీ(Anil Ambani) ముకేష్ అంబానీ ఇద్దరు సోదరులు. కానీ ముకేష్ అంబానీ(Mukesh Ambani) తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన ఒకరుగా ఉన్నారు. ఆయన వ్యాపారం దినదినపరివర్తన, మూడుపువ్వులు ఆరుకాయల్లా వర్థిల్లుతున్నది. కానీ అనిల్ అంబానీ మాత్రం తన పారంలో పలు ఒడుదుడుకులను చవిచూస్తున్నారు. ఆర్థిక భారంతో ఆయన ప్రభావం సన్నగిల్లిపోతున్నది. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుండి కంపెనీల నుండి నిధులను మళ్లించడం ద్వారా రూ. 41,921 కోట్లకు పైగా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిందని దర్యాప్తు మీడియా సంస్థ కోబ్రాపోస్ట్ ఆరోపించింది.

Read also : Indiramma illu update : ఇందిరమ్మ ఇండ్ల పథకం నిలిచిపోయిందా? లబ్ధిదారుల ఆందోళనలు

 కోబ్రాపోస్ట్ దర్యాప్తు నివేదిక ప్రకారం, రిలయన్స్ కమ్యూనికేషన్స్

రిలయన్స్ క్యాపిటల్ వంటి లిస్టెడ్ గ్రూప్ కంపెనీల నుండి బ్యాంకు రుణాలు ఆర్థిక సంస్థలకు మళ్లించబడ్డాయి. ఐపిఒల ద్వారా దాదాపు రూ.28,874 కోట్లు సేకరించబడ్డాయి.

Anil Ambani

ఆర్థిక అవకతవకలు రిలయన్స్ గ్రూప్ పై వచ్చిన మోసపూరిత ఆరోపణల్లో అతి ముఖ్యమైనది విదేశీ దేశాలను ఉపయోగించి ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, అంటే రిలయన్స్ గ్రూప్ నేరుగా డబ్బు తీసుకురాలేదు కానీ సింగపూర్, మారిషన్, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ వంటి అనేక దేశాలలో పనిచేస్తున్న దాని అనుబంధ సంస్థలు, షెల్ కంపెనీల ద్వారా డబ్బు లావాదేవీలు చేసింది.

 దీని ద్వారా దాదాపు 1,535 బిలియన్ యుఎస్ డాలర్లు (భారతీయు కరెన్సీలో సుమూరు రూ.13,045 కోట్లు) మొత్తాన్ని లెక్కలు ఏకుండా అక్రమంగా భారతదేశంలోకి తీసుకువచ్చారని కోప్రాపోస్ట్ ఆరోపించింది. రిలయన్స్ ఇన్ ఫాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వంటి గ్రూప్ కంపెనీలు తమ షేర్ల ట్రేడింగ్ లో జరిగిన అవతవకలపై దర్యాప్తు కోరుతూ సెబీకి ఫిర్యాదులు చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read also :

anil ambani Business setbacks Debt crisis Financial struggles Google News in Telugu Indian corporate news Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.