हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

Sharanya
Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

భారతదేశ వ్యాపార దిగ్గజం ధీరూబాయ్ అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు. దేశ
వాణిజ్యరంగంలో తనదైన ప్రత్యేకముద్రను వేసుకున్న ధీరూబాయ్ మరణం తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే వ్యాపారంలో వీరిద్దరికీ విభేదాలు రావడంతో, విడిపోయి ఎవరికి వారే వాణిజ్యాన్ని
కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ బిజినెస్ లో మూడుపువ్వులు ఆరుకాయల్లా వర్ధిల్లుతున్నారు.
అయితే అనిల్అంబానీకి బిజినెస్లో గడ్డుకాలాన్ని (Tough times in business) కొనసాగిస్తున్నారు.

వ్యాపారంలో నష్టాలతో ముందుకు సాగలేనిస్థితికి చేరుకున్నారు. తాజాగా అనిల్ అంబానీ (Anil Ambani) కి చెందిన సంస్థలపై ఈడీ దాడులకు దిగింది. ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఈడీసోదాలను కొనసాగిస్తున్నది. ఇందుకు కారణం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దారి మళ్లించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు రుణం చెల్లించేస్థితిలో లేనని గతంలోనే ప్రకటించారు. ఆయనపై ఇప్పటికే కోర్టులో కేసులున్నాయి. తాజా ఈడీ దాడులతో అనిల్ అంబానీ మరోసారి వార్తలో నిలిచారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు

Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870