हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Amit Shah: రాజకీయాల రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా: షా

Anusha
Amit Shah: రాజకీయాల రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా: షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రజా జీవితానికి విరామం అనంతరం తన జీవితంలో చేసే కృషిని వివరిస్తూ, వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, దేశవ్యాప్తంగా రైతులకు సూచనాత్మక మార్గంగా మారే అవకాశం ఉంది.గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు. రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. సహకార శాఖ మంత్రిగా తన అనుభవం గురించి కూడా ఆయన మాట్లాడారు.రిటైర్మెంట్ తర్వాత తన సమయాన్ని వేదాలు, ఉపనిషత్తులు చదవడానికి, ప్రకృతి వ్యవసాయానికి కేటాయిస్తానని అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు.

అనేక ప్రయోజనాలు

రసాయన ఎరువులతో పండించిన పంటల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకతను కూడా పెంచుతుందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో బీపీ, థైరాయిడ్‌ (Thyroid) తో పాటు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు, వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Amit Shah: రాజకీయాల రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా: షా
Amit Shah: రాజకీయాల రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా: షా

సహకార శాఖ మంత్రి

శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది’’ అని అమిత్ షా అన్నారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం చాలా గొప్పగా ఉందని అమిత్ షా చెప్పారు. హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అది చాలా ముఖ్యమైన శాఖ అని అందరూ అన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ, సహకార శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం హోం శాఖ (Home Department) కంటే పెద్ద శాఖ ఇచ్చారని తాను భావించానని షా అన్నారు. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అమిత్ షా రిటైర్మెంట్ ప్లాన్‌ గురించి నెట్టింట వైరల్ అవుతోంది.

అమిత్ షా పూర్తి పేరు ఏమిటి?

అమిత్ అనిల్ చంద్ర షా (Amit Anilchandra Shah)

అమిత్ షా ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

అమిత్ షా 22 అక్టోబర్ 1964న గుజరాత్‌లోని ముంబై (అప్పట్లో బొంబాయి) లో జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com
Read Also: Bombay HighCourt: భార్య ప్రవర్ధన సరిగ్గాలేదన్న సాకుతో DNA పరీక్ష చేయలేం: హైకోర్టు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
1:06

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

📢 For Advertisement Booking: 98481 12870