हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Amit Shah : లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

Sai Kiran
Amit Shah : లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

Amit Shah : న్యూఢిల్లీ ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బుధవారం తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీపై “వోట్ల దొంగతనం” ఆరోపణలు చేస్తూ, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతో పాటు సోనియాగాంధీ పేరును ప్రస్తావించడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా నిరసనకు దిగారు.

ప్రతిపక్షాలు లేవనెత్తిన “వోట్ల చోరీ” ఆరోపణలకు ప్రతిస్పందనగా అమిత్ షా, కాంగ్రెస్ పాలనలో జరిగిన మూడు దశల ఎన్నికల అక్రమాలుగా పేర్కొన్నారు. అందులో ఒకటి ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్న కేసును ఉదహరిస్తూ, భారత పౌరసత్వం పొందకముందే సోనియాగాంధీ ఓటర్‌గా నమోదు అయ్యిందన్న ఆరోపణలున్నాయని అన్నారు.

Latest News: TG Drone Show:గ్లోబల్ సమ్మిట్‌లో చారిత్రక ఘట్టం: డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డు నమోదు

“అర్హత లేకపోయినా ఓటర్‌గా నమోదు కావడం వోట్ల దోపిడీకి నిదర్శనం. కొంతకాలం క్రితం ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. అందులో సోనియాగాంధీ పౌరసత్వం పొందకముందే ఓటర్‌గా (Amit Shah) నమోదయ్యిందా అనే అంశం విచారణలో ఉంది,” అని అమిత్ షా సభలో వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, దేశ తొలి ప్రధాని ఎంపిక విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ సర్దార్ పటేల్‌ను ఓటింగ్‌లో ఓడిపోయినా ప్రధాని అయ్యారని, అలాగే 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసిన తరువాత, ప్రధానికి రక్షణ కల్పించేలా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, అమిత్ షా స్పందిస్తూ, “నేను ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కోర్టులో కేసు ఉందని మాత్రమే చెప్పాను. దానికి సమాధానం ఇవ్వాల్సింది కోర్టులోనే,” అని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ, “1980లలో సోనియాగాంధీపై దాఖలైన కేసును కోర్టే కొట్టివేసింది. ఆమె ఆ ఎన్నికల్లో ఓటు కూడా వేయలేదు. హోంమంత్రి అసత్య ఆరోపణలు చేస్తున్నారు,” అని ఆరోపించారు.

అయితే అమిత్ షా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, “కేసు ఉందన్న వాస్తవాన్ని మాత్రమే చెప్పాను. తుది నిర్ణయం కోర్టే తీసుకుంటుంది,” అని స్పష్టం చేశారు. ఈ మాటలతో ఎన్నికల సంస్కరణలపై చర్చ మరోసారి ఘర్షణకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి:జేసీ ఆదేశం

చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి:జేసీ ఆదేశం

రూ.500 కోట్ల పరువునష్టం దావా, కాంగ్రెస్‌పై సీఎం సంచలన చర్య

రూ.500 కోట్ల పరువునష్టం దావా, కాంగ్రెస్‌పై సీఎం సంచలన చర్య

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?

ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్

ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్

పట్టణ ‘పీఠాల’ కోసం త్రిముఖ సమరం

పట్టణ ‘పీఠాల’ కోసం త్రిముఖ సమరం

ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయి .. కంగనా రనౌత్‌

ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయి .. కంగనా రనౌత్‌

ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!

ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు

మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు

ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

డీకేని సీఎంను చేయాలని హైకమాండ్‌కు ఎమ్మెల్యేల అభ్యర్థన!

డీకేని సీఎంను చేయాలని హైకమాండ్‌కు ఎమ్మెల్యేల అభ్యర్థన!

నేను న‌ర‌వ‌ణేను న‌మ్ముతున్నాను.. రాహుల్ గాంధీ

నేను న‌ర‌వ‌ణేను న‌మ్ముతున్నాను.. రాహుల్ గాంధీ

📢 For Advertisement Booking: 98481 12870