हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

SBI : SBI కస్టమర్లకు అలర్ట్

Sudheer
SBI : SBI కస్టమర్లకు అలర్ట్

ఈ మధ్య బ్యాంకింగ్ రంగాన్ని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు (Cyber ​​Criminals) తప్పుడు ఫోన్ కాల్స్, ఫిషింగ్ మెసేజ్‌లు ద్వారా ఖాతాదారులను మోసగించడానికి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. బ్యాంకింగ్ సేవల కోసం తమకు వచ్చే ఫోన్ కాల్స్ అసలైనవా, కాదా అన్నదానిపై స్పష్టత ఇవ్వడం ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేసింది.

జాగ్రత్తగా ఉండాలని SBI సూచన

ఎస్‌బీఐ ప్రకారం, వారు కస్టమర్లకు ఫోన్ చేసే నంబర్లు +91-1600తో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఇదే బ్యాంక్‌కు సంబంధించిన చట్టబద్ధమైన నంబర్ అని వెల్లడించారు. ఈ నంబర్ల నుంచే ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లకు కాల్ చేస్తారని తెలియజేశారు. ఈ నంబరుల మినహాయించి వచ్చే ఇతర నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ను అనుమానాస్పదంగా భావించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఖాతాదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత

నకిలీ కాల్స్ ద్వారా పాస్‌వర్డ్లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అడిగే అవకాశముందని, అటువంటి సందర్భాల్లో ఖాతాదారులు ఏవిధంగా స్పందించాలో ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. తమ అధికారిక నంబర్లను గుర్తుంచుకోవాలని, అవసరమైతే వాటిని సేవ్ చేసుకోవాలని కూడా సూచించింది. ఖాతాదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని బ్యాంక్ స్పష్టం చేసింది.

Read Also : Bengaluru Stampede : కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870