📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

Telugu news: Airport Directors: మరో రెండు రోజులు ఢిల్లీ కి ఇండిగో సేవలు ఉండవు

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విమాన రాకపోకలు ఈ నెల 11 వరకు నిలిపివేత

Flight Cancellation: దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మరియు విజయవాడకు నడిచే ఇండిగో విమాన సేవలను ఈ నెల 11 వరకు రద్దు చేసినట్లు సమాచారం. విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల డైరెక్టర్లు(Airport Directors) ఈ విషయం తెలిపారు.

Read Also: Global Summit 2025: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు

Airport Directors: IndiGo services to Delhi will not be available for another two days

ఢిల్లీ నుంచి AP కి ఇండిగో విమానాలు రద్దు

ప్రతి రోజు ఢిల్లీ-విజయవాడ(Vijayawada) మధ్య విమానం మధ్యాహ్నం 2:20 గంటలకు ల్యాండ్ అవుతూ, తిరిగి 2:50 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, రాజమహేంద్రవరం–న్యూఢిల్లీ మధ్య నడిచే విమాన సర్వీసును కూడా ఈ నెల 11 వరకు నిలిపివేశారు. 12వ తేదీ నుంచి ఈ రాకపోకలు మళ్లీ ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం, ఈ విమానాశ్రయాల్లో రోజూ సుమారు 850 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇండిగో సేవల నిలిపివేత కారణంగా ప్రయాణికుల సంఖ్య కొద్దిగా తగ్గినట్టు సూచనలున్నాయి. ఈ విమానాశ్రయం నుంచి మొత్తం 11 రూట్లలో ప్రయాణికులు ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు చేరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Air Travel Update Delhi Flights Flight Cancellation IndiGo Flights Rajahmundry Airport Vijayawada Airport

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.