📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Author Icon By Sharanya
Updated: May 25, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని మధురై జిల్లా ఉసిలంపట్టిలో ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఆలయం దర్శించుకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పూర్తి ఘటన వివరాలు

కంజంపాటికి చెందిన లక్ష్మి, కరుప్పాయి, పాండిసెల్వి, జ్యోతికతో సహా ఏడుగురు వ్యక్తులు ఉసిలంపాటిలోని ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తున్నారు. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్నవారిపై వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది.

ఘటన స్థలంలోనే నలుగురు మృతి:

ఈ ప్రమాదంలో పాండిసెల్వి, జ్యోతిక, లక్ష్మి, ఏడాది వయసున్న బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై ఉన్నారు. ఘటనకు దగ్గరలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఉసిలంపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం.

పోలీసుల చర్యలు:

ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఉసిలంపట్టి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత పారిపోయిన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. వాహనం వేగంగా రావడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read also: Uttar Pradesh: భర్త ప్రైవేట్ భాగాలపై దాడి ఆ తర్వాత భార్య ఆత్మహత్య

#accident #GHoraDurghatana #RoadAccident #TamilNadu #TamilNaduAccident #trafficalert Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.