हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Abhay-పోరాట విరమణపై అభయ్ ప్రకటన వ్యక్తిగతం

Pooja
Telugu News: Abhay-పోరాట విరమణపై అభయ్ ప్రకటన వ్యక్తిగతం

మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు అభయ్ అలియాస్ సోనూ, ఊరఫ్ వేణుగోపాల్ ఇటీవల సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు, ఆయుధాలను పక్కన పెట్టుతున్నట్లు చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమని పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. అభయ్ ప్రకటనతో మావోయిస్టు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఆపరేషన్ కగార్ ఆరోపణలు

శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుండి కేంద్రానికి అనేక ప్రతిపాదనలు చేసినట్లు జగన్ వివరించారు. ఆపరేషన్ కగార్‌ను(Operation Kagar) నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. అనారోగ్య కారణాలతో కొందరు కమిటీ సభ్యులు లొంగిపోతున్నప్పటికీ, అభయ్ చేసిన ప్రకటన ఏకపక్షమని, ఇది పార్టీకి నష్టాన్ని కలిగించేదిగా ఉందని ఆయన విమర్శించారు.

Abhay

జగన్(Jagan) ప్రకారం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు కుట్రలు పన్నుతూ, సాయుధ బలగాల ద్వారా ఆపరేషన్ కగార్‌ను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ కూంబింగ్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టు నాయకులు, కింది స్థాయి సిబ్బంది మరణించారని పేర్కొన్నారు. 2025 మార్చిలో ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినప్పటికీ, కేంద్రం వాటిని తిరస్కరించి మరింత దాడులు జరిపిందని ఆయన విమర్శించారు.

ఈ నేపథ్యంలో అభయ్ పార్టీ అనుమతి లేకుండా చేసిన ప్రకటన సరైనది కాదని, ఇలాంటి చర్యలు మావోయిస్టు పార్టీలో గందరగోళం సృష్టిస్తాయని జగన్ అన్నారు. పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టడం తప్పు అని, అభయ్ తన అభిప్రాయాలను పార్టీలో చెప్పివుంటే పరిష్కారం దొరికేదని తెలిపారు.

అభయ్ ఎవరు?
మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, అలియాస్ సోనూ, ఊరఫ్ వేణుగోపాల్.

అభయ్ చేసిన ప్రకటన ఏమిటి?
ఆయుధాలను పక్కన పెట్టి సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/puligundala-jute-bags-are-ideal-for-everyone/breaking-news/550711/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!

కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!

ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం – క్లీనర్ సజీవదహనం
0:23

ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం – క్లీనర్ సజీవదహనం

భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు

భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు

టీవీలు, మొబైల్లకు బానిసలు కావొద్దు

టీవీలు, మొబైల్లకు బానిసలు కావొద్దు

విద్యార్థులతో ముఖాముఖి – పరీక్షలపై కీలక సూచనలు

విద్యార్థులతో ముఖాముఖి – పరీక్షలపై కీలక సూచనలు

టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: ట్రంప్

టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: ట్రంప్

భారత భాషల కోసం ప్రత్యేక ఏఐ విప్లవం

భారత భాషల కోసం ప్రత్యేక ఏఐ విప్లవం

చైనాలో భారత్ గర్జన, తేజస్విన్ శంకర్ కు గోల్డ్ మెడల్!

చైనాలో భారత్ గర్జన, తేజస్విన్ శంకర్ కు గోల్డ్ మెడల్!

ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో బాలీవుడ్ సందడి, భగవత్‌పై కితాబు!

ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో బాలీవుడ్ సందడి, భగవత్‌పై కితాబు!

ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం మరో యువకుడి ప్రాణాన్ని తీసింది

ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం మరో యువకుడి ప్రాణాన్ని తీసింది

బంగారం ధరలు స్థిరం, ఇదే కొనుగోలుకు బెస్ట్ ఛాన్స్

బంగారం ధరలు స్థిరం, ఇదే కొనుగోలుకు బెస్ట్ ఛాన్స్

కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల ఫీజులు పెంపు

కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల ఫీజులు పెంపు

📢 For Advertisement Booking: 98481 12870