📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

Author Icon By Sudheer
Updated: May 10, 2025 • 6:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో, దేశంలోని విమానయాన రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అత్యవసరంగా సమావేశమై ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో ఉన్న 32 ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యలు ఈ నెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

మూసివేసిన ఎయిర్పోర్ట్స్

మూసివేసిన ఎయిర్పోర్టులలో ముఖ్యంగా అలంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపొర, భటిండా, హల్వారా, హిండన్, జమ్మూ, చండీగఢ్, భుజ్, బికనీర్, జామ్నగర్, కండ్లా, కంగ్రా, కిషానఢ్, కులూ-మనాలి, జైసల్మేర్, జోధ్పూర్, లూథియానా, రాజ్కోట్, సిమ్లా, శ్రీనగర్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నవి ఉన్నాయి. వీటి మూసివేతతో పౌర విమానయాన సేవలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు.

దేశ భద్రత దృష్ట్యా ఇది అనివార్య చర్య

ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం కలుగుతుండగా, దేశ భద్రత దృష్ట్యా ఇది అనివార్య చర్యగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ సమన్వయంతో ఈ ఎయిర్పోర్టులు మూసివేసినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునర్విమర్శించుకోవాలని, విమానయాన సంస్థల నుండి తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారిక వర్గాలు సూచించాయి. భద్రతా పరంగా ఇది దేశానికి కీలక సమయంగా పేర్కొంటున్నారు.

Read Also : KTR: ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన కేటీఆర్

32 airports shut till May 14 airports airports closed Google News in Telugu india India-Pak war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.