📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్ర‌యాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్‌

Author Icon By Sudha
Updated: June 12, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లో విమానం కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ (Police Control Room)ద్రువీక‌రించింది. మ‌ధ్యాహ్నం ఒక‌టి నుంచి రెండు గంట‌ల మ‌ధ్య విమానం కూలిన‌ట్లు భావిస్తున్నారు.

Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్ర‌యాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్‌


డ‌జ‌న్ల సంఖ్య‌లో అంబులెన్సులు
విమానం కూలిన ప్ర‌దేశం నుంచి న‌ల్ల‌టి ద‌ట్ట‌మైన పొగ వ్యాపిస్తున్న‌ది. విమానం కూలిన ప్ర‌దేశానికి డ‌జ‌న్ల సంఖ్య‌లో అంబులెన్సులు చేరుకున్నాయి. ఆ ఏరియాలో ట్రాఫిక్‌ను డైవ‌ర్ట్ చేశారు. కూలిన విమానం ప్ర‌యాణికుల‌దా లేక కార్గో విమాన‌మా అన్న విష‌యాన్ని ద్రువీక‌రించాల్సి ఉన్న‌ది. ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి గాయ‌ప‌డ్డ‌వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు క‌నిపించాయి.
మేఘ‌నీన‌గ‌ర్ ప్రాంతంలో విమానం కూలిన‌ట్లు చెబుతున్నారు. విమానం నుంచి ఎగ‌సిడ‌పడుతున్న మంట‌ల్ని ఆర్పుతున్న‌ట్లు ఫైర్ ఆఫీస‌ర్ జ‌యేశ్ ఖాదియా తెలిపారు. ఎటువంటి ర‌క‌మైన విమానం అన్న దానిపై స్ప‌ష్టం లేద‌ని అహ్మ‌దాబాద్ పోలీసు క‌మీష‌న‌ర్ జీఎస్ మాలిక్ తెలిపారు.

Read Also:Siddaramaiah: తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం ఎత్తి

242 passengers killed Breaking News in Telugu Google news Google News in Telugu in plane crash: Latest News in Telugu Paper Telugu News Police control room Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.