हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు: ఉత్త‌రాఖండ్ సీఎం

Vanipushpa
ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు: ఉత్త‌రాఖండ్ సీఎం

ఈ నెల నుంచే ఉమ్మ‌డి పౌర స్మృతి చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బ‌రేలీలో జ‌రిన‌గి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. 2024, ఫిబ్ర‌వ‌రి ఏడ‌వ తేదీన ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లును పాస్ చేసిన విష‌యం తెలిసిందే.

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఈ నెల నుంచే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు కానున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బ‌రేలీలో జ‌రిన‌గి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. 29వ ఉత్త‌ర‌యాని మేళాను సీఎం ధామి ప్రారంభించారు. 2024, ఫిబ్ర‌వ‌రి ఏడ‌వ తేదీన ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లును పాస్ చేసింది. ఆ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోదం వెంట‌నే ద‌క్కింది. ఆ త‌ర్వాత మార్చి 12, 2024లో నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఉమ్మ‌డి పౌర స్మృతి 2024 చ‌ట్టాన్ని రూపొందించారు. జ‌న‌వ‌రి 2025 నుంచి ఆ చ‌ట్టాన్ని పూర్తిగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. యూసీసీ అమ‌లు కోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌, మొబైల్ యాప్ డెవ‌ల‌ప్ చేశారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల సాధికార‌తే ల‌క్ష్యంగా యూసీసీ అమ‌లు ఉంటుంద‌ని సీఎం ధామి గ‌తంలో తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870