📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ పోటీ

Author Icon By Vanipushpa
Updated: January 4, 2025 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్వరలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమతమ జాబితాల లిస్టును తయారు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఫస్ట్‌ లిస్ట్‌ను శనివారం రిలీజ్‌ చేసింది.
న్యూ ఢిల్లీలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ను బరిలోకి దింపింది.

కైలాశ్‌ గెహ్లాట్‌ కు తొలి జాబితాలో చోటు

ఇక ఇటీవలే ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ కు తొలి జాబితాలో చోటు దక్కింది. ఆయన్ని బిజ్వాసన్‌ స్థానం నుంచి పోటీకి దింపింది. కరోల్‌బాగ్‌ నుంచి దుశ్యంత్‌ చౌటాలా, రాజౌరీ గార్డెన్‌ నుంచి మాజిందర్‌ సింగ్‌, గాంధీ నగర్‌ నుంచి అరవిందర్‌ సింగ్‌ లవ్లీ పోటీ చేయబోతున్నారు. పూర్తి లిస్ట్‌ ఈ కింది ట్వీట్‌లో ఉంది.

app BJP Delhi Elections parvesh verma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.