📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Movierulz : చిత్రసీమకు రూ.3,700 కోట్ల నష్టం తెచ్చిన వ్యక్తి అరెస్ట్

Author Icon By Sudheer
Updated: July 3, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినిమా పరిశ్రమ(Film Industry)కు భారీ నష్టాన్ని కలిగించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2024లో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలకు సుమారు రూ.3,700 కోట్ల మేర నష్టం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ఇప్పటివరకు 65 పైసీ సినిమాలను రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. అతని కార్యకలాపాలు పరిశీలించిన పోలీసులు, ఈ విషయంలో పలు స్టేట్, సెంట్రల్ ఐటీ శాఖల సహకారంతో చర్యలు తీసుకున్నారు.

విడుదలైన మొదటి రోజే పైరసీ

కిరణ్ కుమార్ (Kiran Kumar) థియేటర్లలో సినిమాలు విడుదలైన తొలి రోజే తన మొబైల్ ఫోన్‌ ద్వారా వాటిని రికార్డ్ చేసేవాడు. అనంతరం ఆ వీడియోలను ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లైన ‘మూవీ రూల్జ్’, ‘తమిళ్ ఎంవీ’ వంటివాటికి అందజేసేవాడు. ఒక్కో సినిమా రికార్డింగ్‌ను రూ.40,000 నుంచి రూ.80,000 వరకు అమ్మినట్లు సమాచారం. ఈ మార్గంలో అతడు పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.

సినీ ప్రముఖులు ఆవేదన

ఈ ఘటనపై సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ, పైరసీ వల్ల పరిశ్రమ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. సినిమా తీయడంలో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టే నిర్మాతలకు ఈ విధమైన దొంగతనాలు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అవసరమని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికీ సంబంధిత వెబ్‌సైట్లను మూసివేసే చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Read Also : iCrime news: మామ మీద మోజు తో భర్తను హత్య చేయించిన భార్య

Film Industry kiran kumar movie piracy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.