हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

DSC : మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా – వైసీపీ

Sudheer
DSC : మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా – వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దాదాపు 10 నెలల క్రితం డీఎస్సీపై సంతకం చేసిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొంటూ, ఇది అసలు మెగా డీఎస్సీ కాదని, మెగా డిసప్పాయింట్‌మెంట్‌ మాత్రమేనని విమర్శించింది. అసలు ఇది ప్రజలను మోసం చేసే విధంగా రూపొందించిన డ్రామా మాత్రమేనని ధ్వజమెత్తింది.

ఉపాధ్యాయ నియామకాలపై యువతలో ఉన్న ఆశల్ని పోగొట్టారు

పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? నియామక పత్రాలు ఎప్పుడిస్తారు? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని వైసీపీ ఆరోపించింది. నోటిఫికేషన్ ఇస్తూ నోటిపారేసుకోవడమే కాకుండా, అసలు నియామక ప్రక్రియను పూర్తి చేయగల నైతిక ధైర్యం లేదా కార్యాచరణ పథకం కూడా కూటమి ప్రభుత్వానికి లేదని మండిపడింది. ఉపాధ్యాయ నియామకాలపై యువతలో ఉన్న ఆశల్ని చీల్చేశారని పేర్కొంది.

డీఎస్సీ ప్రకటన పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉంది

ఈ డీఎస్సీ ప్రకటన పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉందని, ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని వైసీపీ విమర్శించింది. ఇది పూర్తిగా పబ్లిక్ స్టంట్ మాత్రమేనని, దీనికీ, నిజమైన ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేస్తున్న అధికార కూటమిని ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

📢 For Advertisement Booking: 98481 12870