हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Mahatma Gandhi : మహాత్మాగాంధీ మునిమనమరాలికి జైలుశిక్ష

Sudheer
Mahatma Gandhi : మహాత్మాగాంధీ మునిమనమరాలికి జైలుశిక్ష

జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) వారసురాలు, మునిమనమరాలు ఆషిష్ లత రామ్ గోబిన్ (Ashish Lata Ramgobin) కి దక్షిణాఫ్రికా డర్బన్ కోర్టు ఏడేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్.ఆర్. మహరాజ్‌ను రూ.3.22 కోట్లకు మోసం చేసిన కేసులో ఆమెను దోషిగా తేల్చిన న్యాయస్థానం, ఆమెకు అప్పీల్ హక్కు కూడా నిరాకరించింది. ఈ తీర్పుతో గాంధీజీ కుటుంబానికే గణనీయమైన అపకీర్తి దక్కింది.

మోసానికి సంబంధించి కేసు వివరాలు

లత రామ్ గోబిన్ వ్యాపార లావాదేవీల పేరుతో ఎస్.ఆర్. మహరాజ్‌ను నమ్మబలికి, నకిలీ డాక్యుమెంట్లు చూపి పెట్టుబడి తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అమ్మకానికి ఉత్పత్తులను దిగుమతి చేసేందుకు, ముడిసరుకు సరఫరా కోసం డీలింగ్ ఉందని చెప్పి, 3.22 కోట్ల రూపాయలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. కేసు నేపథ్యంలో ఆమె పై దాఖలైన ఆధారాలు కోర్టు ముందు సరిపడగా ఉండటంతో శిక్ష విధించబడింది.

ఆహింసా మార్గం చెప్పిన కుటుంబానికి మచ్చ

గాంధీ మనవడైన మేవా రామ్ గోబిన్ కుమార్తె అయిన లత, తనను తాను అహింసా మార్గంలో నడిచే వ్యక్తిగా, హక్కుల కార్యకర్తగా ప్రస్తావించుకుంటుండేది. కానీ ఈ మోసపూరిత చర్యతో గాంధీజీ కుటుంబ గౌరవానికి పెద్ద భంగం ఏర్పడింది. గాంధీ సిద్ధాంతాలకు భిన్నంగా మోసం వంటి చర్యలో భాగస్వామ్యం కావడం ఆమె పేరు చెడదీసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ తీర్పు పెద్ద దుమారం రేపుతోంది.

Read Also : Dubai building fire : దుబాయ్‌‌లో 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870