📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Mandideep: మధ్యప్రదేశ్‌లో రోడ్డు క్రుంగిపోయి కలకలం

Author Icon By Radha
Updated: October 16, 2025 • 10:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య మధ్యప్రదేశ్‌లోని మాండీదీప్(Mandideep)–ఇట్‌ఖేడి వంతెన దగ్గర భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 100 మీటర్ల రోడ్డు ఒక్కసారిగా కూలిపోయింది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.మొదట ఈ రహదారి NHAI పరిధిలోదేనా అన్న సందేహం తలెత్తింది. అయితే NHA(National Highways Authority of India) అధికారులు స్పష్టం చేస్తూ, “ఈ రోడ్డు మా పరిధిలో లేదు, ఇది MPRDC పరిధిలోకే వస్తుంది” అని తెలిపారు.

Read also:  Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు

మంత్రి వ్యాఖ్యలు, దర్యాప్తు ప్రారంభం

Mandideep: ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి రాకేష్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.అతను, “రోడ్డు అంటే గుంతలు కామన్. నాలుగేళ్లు నిలవాల్సిన రోడ్డు ఆరునెలల్లో పాడైతేనే ఆందోళన చెందాలి,” అని అన్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, RE గోడ కూలిపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.


దర్యాప్తు బృందం ఏర్పాటు చేయగా, తుది నివేదిక వెలువడిన తర్వాత నిజమైన కారణం తెలిసే అవకాశం ఉందని MPRDC మేనేజర్ సోనాల్ సిన్హా తెలిపారు. ఈ వంతెన 2013లో నిర్మించబడింది, కానీ ట్రాన్స్‌స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్‌ను 2020లో రద్దు చేశారు. అప్పటి నుండి ఈ మార్గాన్ని పర్యవేక్షించే ఏ సంస్థా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bridge Collapse latest news Madhya Pradesh Mandideep Mp News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.