📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

JubileeHills By-election:మధురానగర్‌లో ఓటు హక్కు వినియోగించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Author Icon By Pooja
Updated: November 11, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(JubileeHills By-election) సందర్భంగా హైడ్రా(Hydra Commissioner) కమిషనర్ రంగనాథ్ మధురానగర్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించారు. శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన 132వ పోలింగ్ బూత్ వద్ద ఆయన ఉదయం ఓటు వేశారు.

Read Also: Jubilee Hills By-Election: మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

JubileeHills By-election

ప్రజలు తప్పక ఓటు వేయాలని సూచన
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, “ప్రతి పౌరుడు ఓటు వేయడం తన బాధ్యతగా భావించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. జూబ్లీహిల్స్ ప్రజలందరూ తప్పక పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించాలి” అని పిలుపునిచ్చారు.

ఉదయం తర్వాత ఓటర్ల రద్దీ పెరగవచ్చని అంచనా
రంగనాథ్ తెలిపారు, ఉదయం సమయాల్లో ఓటర్ల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ, 11 గంటల తర్వాత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో రావొచ్చని అంచనా వేశామని అన్నారు. పోలింగ్ (JubileeHills By-election) ప్రక్రియ సజావుగా సాగుతోందని, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ ప్రజలను ప్రజాస్వామ్య పండుగగా భావించి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.