📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Telugu News: Jajula Srinivas Goud: రిజర్వేషన్లు కేటాయించకుండా ప్రభుత్వం ఊచకోత : జాజుల

Author Icon By Sushmitha
Updated: November 28, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిజర్వేషన్లు సాధించేదాక బిసిలతో పోరాటంలో భాగస్వామ్యం: మంద కృష్ణమాదిగ

హైదరాబాద్ (సైఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం బీసీలను (B.C) ఊచకోత కోసిందని రాష్ట్ర బీసీ జాక్ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని, పార్టీపరంగా ఇస్తామని ప్రకటించడం దారుణమని ఆయన విమర్శించారు.

Read Also: Minister Savita: డిసెంబర్14నుంచి BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, డిమాండ్లు

గురువారం జెఎసి కార్యాలయంలో ఎంఆర్‌పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడుతూ, ఈ నెల 17న పార్టీపరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress party) మాట ఇచ్చి పది రోజులు గడిచిందని, కానీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేసి చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (B.C Reservations) కల్పించాలని డిమాండ్ చేశారు.

Jajula Srinivas Goud The government is committing a massacre by not allocating reservations: Jajula

బీసీల పోరాటానికి ఎంఆర్‌పీఎస్ మద్దతు, భవిష్యత్ కార్యాచరణ

ఇందు కోసం ఈ నెల 30న ధర్నాచౌక్‌లో వేలాది మంది బీసీలతో రాజకీయ యుద్ధభేరి సభను నిర్వహిస్తామని, డిసెంబరు 8, 9 తేదీల్లో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. మంద కృష్ణమాదిగ ఎలా వర్గీకరణను సాధించారో అదే స్ఫూర్తితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధిస్తామని స్పష్టం చేశారు.

మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీసీలను దగా చేస్తున్నదని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేంతవరకు బీసీలు చేసే పోరాటంలో ఎంఆర్‌పీఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు గుజ్జ కృష్ణ, కులక్కచర్ల శ్రీనివాస్, శ్యాం, విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Congress party promises Google News in Telugu Jajula Srinivas Goud Latest News in Telugu local body elections Mandha Krishna Madiga political protest. Telangana BC Reservations Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.