हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Latest Telugu News : Rule of Law : ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఇండెక్స్‌లో దిగజారిన భారత్‌ ర్యాంకు

Sudha
Latest Telugu News : Rule of Law : ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఇండెక్స్‌లో దిగజారిన భారత్‌ ర్యాంకు

మోదీ పాలనలో దేశం తిరోగమనం చెందుతున్నది. దేశ ప్రగతికి కొలమానంగా నిలిచే పలు అంతర్జాతీయ సూచీల్లో భారత్‌ ర్యాంకు అంతకంతకూ దిగజారుతున్నది. తాజాగా విడుదలైన వరల్డ్‌ జస్టిస్‌ ప్రాజెక్ట్‌ రూల్‌ ఆఫ్‌ లా ఇండెక్స్‌- 2025లో (Rule of Law Index) ఇండియా ర్యాంకు మరింత పతనమైంది. 143 దేశాలకు గానూ గత ఏడాది 79వ స్థానంలో నిలిచిన భారత్‌.. ఈ ఏడాది ఏడు స్థానాలు దిగజారి 86వ ర్యాంకులో నిలిచింది. ప్రభుత్వ అధికారాలపై నియంత్రణలు, అవినీతి రాహిత్యం, ప్రభుత్వ పారదర్శకత, ప్రాథమిక హక్కులు, శాంతి భద్రతలు, చట్టాల అమలు వంటి అంశాలలో ఆయా దేశాలలో సాధించిన ప్రగతి ప్రాతిపదికన చట్టబద్ధ పాలన సూచీ రూపొందుతుంది. మోదీ అధికారం లోకి వచ్చిన తర్వాత రూల్‌ ఆఫ్‌ లా ఇండెక్స్‌లో (Rule of Law Index) భారత్‌ ర్యాంకు ఏటికేడు దిగజారుతూ వస్తున్నది. 2015లో ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 57వ స్థానంలో ఉండగా, 2025కి 86వ ర్యాంకుకు దిగజారింది. ఇక అవినీతిరహిత దేశాల జాబితాలో గత ఏడాది 97వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 99వ స్థానానికి చేరింది.

Read Also : http://Gold rate 04/11/25 : కొండెక్కిన బంగారం ధరలు…

 Rule of Law
Rule of Law

మోదీ పాలనలో దేశంలో ప్రజల ప్రాథమిక హక్కులు ఏ స్థితిలో ఉన్నాయో రుజువు చేసేందుకు ఈ ర్యాంకే నిదర్శనం. 2015లో భారత్‌ 62వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 103వ స్థానానికి పడిపోయింది. చట్టాల అమలు యంత్రాంగం పనితీరులోనూ శాంతి భద్రతల విషయంలో గత ఏడాది 98వ ర్యాంకులో ఉన్న భారత్‌ ఈ ఏడాది 105వ స్థానానికి పడిపోవడం క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితికి అద్దంపడుతుంది. చట్టాల అమలు యంత్రాంగం పనితీరులో గత ఏడాది 78వ ర్యాంకులో ఉన్న భారత్‌ ఈ ఏడాది 79వ స్థానానికి పడిపోయి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసింది.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025 లో భారతదేశం ర్యాంక్?

2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో 180 దేశాలలో భారతదేశం 151వ స్థానంలో ఉంది. కేంద్రీకృత మీడియా యాజమాన్యం, రాజకీయ ప్రభావం మరియు జర్నలిస్టుల భద్రతా సమస్యలు వంటి అంశాలను భారతదేశం ర్యాంకింగ్‌కు దోహదపడే అంశాలుగా RSF ఎత్తి చూపింది.

చట్టాల పాలనను ఎవరు స్థాపించారు?

ఆధునిక కాలంలో “చట్ట పాలన” అనే వ్యక్తీకరణను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత సాధారణంగా AV డైసీకి దక్కినప్పటికీ, చట్టపరమైన భావన అభివృద్ధి చరిత్ర ద్వారా పురాతన గ్రీస్, మెసొపొటేమియా, భారతదేశం మరియు రోమ్ వంటి అనేక పురాతన నాగరికతలకు చేరుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper :epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిరంజీవి అభిమానినని చెప్పిన కవిత కామెంట్స్ వైరల్

చిరంజీవి అభిమానినని చెప్పిన కవిత కామెంట్స్ వైరల్

డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్

డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్

దేశానికి త్వరలో కొత్త ప్రధాని – పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు

దేశానికి త్వరలో కొత్త ప్రధాని – పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

గాజాలో హమాస్ కమాండర్ రాయెద్ సయీద్ హతం…

గాజాలో హమాస్ కమాండర్ రాయెద్ సయీద్ హతం…

APలో 54 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు

APలో 54 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు భద్రత పెంచిన ప్రభుత్వం

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు భద్రత పెంచిన ప్రభుత్వం

ఉపాధ్యాయులే నా విజయానికి మూలం: మంత్రి నారా లోకేశ్

ఉపాధ్యాయులే నా విజయానికి మూలం: మంత్రి నారా లోకేశ్

సీస్‌ఫైర్‌న్నా? థాయ్‌లాండ్ దాడులు ఆగబోవని స్పష్టం…

సీస్‌ఫైర్‌న్నా? థాయ్‌లాండ్ దాడులు ఆగబోవని స్పష్టం…

రైతుల లాండ్ పూలింగ్ నిరాకరణపై ప్రభుత్వ కీలక నిర్ణయం

రైతుల లాండ్ పూలింగ్ నిరాకరణపై ప్రభుత్వ కీలక నిర్ణయం

ఇమ్రాన్ ఖాన్ జైలు అంశంపై ఎలాన్ మస్క్‌కు జెమీమా లేఖ

ఇమ్రాన్ ఖాన్ జైలు అంశంపై ఎలాన్ మస్క్‌కు జెమీమా లేఖ

📢 For Advertisement Booking: 98481 12870