📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: కడప–రాయచోటి రహదారి విస్తరణకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి.

Author Icon By Saritha
Updated: January 30, 2026 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్రంలోని కీలక రహదారి అభివృద్ధి పనులకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అధికారులతో న్యూ ఢిల్లీలోని (New Delhi) ట్రాన్స్పోర్ట్ భవన్ లో భేటీ అయ్యారు.

Read Also: corruption : రాజకీయ అవినీతికి అంతం లేదా?

Minister Ramprasad Reddy requests the expansion of the Kadapa-Rayachoti highway.

ఈ సందర్భంగా (AP) కడప–రాయచోటి NH–40 నాలుగు వరసల (4Lines) రహదారిని అభివృద్ధి చేయాలని, 2026–27 వార్షిక ప్రణాళిక కింద అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు.

అదేవిధంగా త్వరితగతిన గువ్వల చెరువు 950 మీటర్ల టన్నెల్ (Tannel) ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం కోరారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు కోరినట్లు మంత్రి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh AP Transport Minister Latest News in Telugu Mandipalli Ramprasad Reddy Telugu News Youth and Sports Minister

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.