हिन्दी | Epaper

Adulterated Ghee: ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

Aanusha
Adulterated Ghee: ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

Adulterated Ghee: భాగ్యనగరంలోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్‌లో వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతపై జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఖైరతాబాద్ జోన్‌ పరిధిలోని ఈ హోటల్‌లో వాడుతున్న ‘సుధీర్ ఇండస్ట్రీస్’కు చెందిన నెయ్యి నమూనాలను అధికారులు సేకరించారు. ఈ నమూనాలను నాచారం ల్యాబ్‌లో పరీక్షించగా, అవి ఆరోగ్యానికి హానికరమైనవి (Unsafe) అని తేలింది. ఈ వార్త నగరంలోని బిర్యానీ ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది.

Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

Adulterated ghee detected at Paradise Hotel
Adulterated ghee detected at Paradise Hotel

మైసూర్ ల్యాబ్‌కు చేరిన నమూనాలు

నాచారం ల్యాబ్ నివేదికపై నెయ్యి తయారీదారు (సుధీర్ ఇండస్ట్రీస్) అభ్యంతరం వ్యక్తం చేయడంతో, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ నమూనాలను మరింత లోతైన పరీక్షల కోసం మైసూర్‌లోని కేంద్ర ఆహార ప్రయోగశాలకు పంపారు. మైసూర్ ల్యాబ్ నివేదికలో కూడా నెయ్యి కల్తీ అని తేలితే, సంబంధిత తయారీదారుపై, హోటల్ యాజమాన్యంపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, నగరంలో నాసిరకం, కల్తీ నెయ్యి విస్తృతంగా వినియోగంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా గిల్

ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా గిల్

కేరళ స్టోరీ 2 విడుదలపై స్టే విధించిన హైకోర్టు

కేరళ స్టోరీ 2 విడుదలపై స్టే విధించిన హైకోర్టు

నటి రన్యా రావు పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

నటి రన్యా రావు పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

కోతి బొమ్మతో స్టేజ్‌పై శ్రీవిష్ణు.. అసలు కథేంటంటే?

కోతి బొమ్మతో స్టేజ్‌పై శ్రీవిష్ణు.. అసలు కథేంటంటే?

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా

హైదరాబాద్​లో పలుచోట్ల చిరుజల్లులు

హైదరాబాద్​లో పలుచోట్ల చిరుజల్లులు

లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జ్యుడీషియల్ కస్టడీ

లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జ్యుడీషియల్ కస్టడీ

📢 For Advertisement Booking: 98481 12870