📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Nandigama bribery case : ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు, నందిగామలో లంచం కేసు

Author Icon By Sai Kiran
Updated: January 7, 2026 • 9:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏసీబీ వలలో వరుసగా ముగ్గురు అధికారులు మొదట ₹5 లక్షల లంచం డిమాండ్.. చివరకు ₹2.5 లక్షలకు డీల్అ డ్వాన్స్‌గా ₹1.5 లక్షలు, మిగతా ₹1 లక్ష తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్

Nandigama bribery case : రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు సంచలన ఆపరేషన్ నిర్వహించారు. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సంబంధించి లంచం డిమాండ్ చేసిన ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

స్థానికంగా ఓ వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య, ఎంపీఓ తేజ్ సింగ్, ఎంపీడీవో సుమతి కలిసి తొలుత ₹5 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడితో చర్చల అనంతరం లంచం మొత్తాన్ని ₹2.5 లక్షలకు తగ్గించారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ₹1.5 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్న అధికారులు, మిగిలిన ₹1 లక్షను బుధవారం స్వీకరిస్తుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ (Nandigama bribery case) డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు నందిగామ ఎంపీడీవో కార్యాలయంలోనే దాడులు నిర్వహించి ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, లంచం వ్యవహారానికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతుల విషయంలో లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.