📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Andhra Pradesh: కూతురు రెండో పెళ్లి కోసం మనవరాలిని చంపిన అమ్మమ్మ

Author Icon By Sharanya
Updated: May 13, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ అనే యువతి రెండు సంవత్సరాల క్రితం తాను ప్రేమించిన వ్యక్తి సతీష్ ను కులాంతర వివాహం చేసుకుంది. ఈ పెళ్లి శైలజ తల్లికి ఇష్టంలేకపోయినా, శైలజ తన ఇష్టానుసారం జీవితం ప్రారంభించింది. ఈ దంపతులకు యశ్విత అనే కుమార్తె జన్మించింది. అయితే సతీష్‌తో మధ్యలో విభేదాలు రావడంతో శైలజ, బిడ్డను తీసుకుని తన పుట్టింటికి తిరిగి వెళ్లింది. అక్కడ నుంచి కథకు కొత్త మలుపు మొదలైంది. మొదట కూతురితో విరక్తంగా ఉన్న శైలజ తల్లి నెమ్మదిగా శైలజ మనసు మార్చింది. శైలజను తమ కులంలోనే మరొక యువకుడితో పెళ్లి చేయాలనే ఆలోచనతో ఆమెను ప్రభావితం చేసింది. అయితే ఈ రెండో పెళ్లికి యశ్విత అడ్డుగానే నిలుస్తుందని భావించి, తల్లీకూతుళ్లు కలిసే పసికందును హత్య చేయాలని కుట్ర పన్నారు.

ఘోర హత్య:

మే 6న రాత్రి ఈ పథకం అమలు చేశారు. రెండవ వివాహానికి బిడ్డ అడ్డంగా ఉద్దేశంతో బిడ్డను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు. ఈ నెల 6న పసికందు యశ్విత గొంతు నులిమి హత్య చేశారు. ఆపై పక్కింట్లోని బావిలో పడేశారు. గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి తన బిడ్డను చంపేశారని శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను నమ్మించేందుకు ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు జరిగినట్లు తల్లీకూతుళ్లు సీన్ సృష్టించారు.

పోలీసులు దర్యాప్తు

అయితే తల్లీకూతుళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో, పోలీసులు తమదైన శైలిలో విచారించగా తాము చేసిన ఘోరాన్ని వారు బయటపెట్టారు. రెండో పెళ్లికి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో తామే పసిబిడ్డను హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు.

Read also: Road Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

#AndhraPradesh #APCrime #Children #EmotionalAbuse #FamilyMurder #GrannyKillsGrandchild #JusticeForGranddaughter #StopDomesticCrimes Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.