हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Kharif: గత యేడాది కంటే తగ్గిన ఖరీఫ్

Sharanya
Kharif: గత యేడాది కంటే తగ్గిన ఖరీఫ్

హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది కంటే ప్రస్తుత ఖరీఫ్లో (Kharif) సాగైన విస్తీర్ణంలో తగ్గుదల చోటు చేసుకుంది. వర్షాలు సకాలంలో, సరిపడా కురవకపోవడంతో పాటు, బోరు బావులు, చెరువుల్లో అంతంత మాత్రంగా ఉన్న నీటి నిల్వల ప్రభావం (Effect of water storage) ఖరీఫ్ (Kharif) సాగుపై చూపుతోంది.

44.10 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగు

ఈ వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 1.32 కోట్ల ఎకరాలు సాగవుతుందని అంచనా వేయగా, అందులో ఇప్పటివరకు 44.10 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడయింది. గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 46.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, రెండు సీజన్ల పంటలను పోలిస్తే ఈ సారి 2.85 లక్షలు తక్కువగా (2.85 lakhs less) సాగైనట్లు అంచనా వేసింది. ఇక ఈ ఏడాది జూన్లో 138 మి.మీ. వర్షపాత నమోదుకాగా, గతేడాదిలో 170 మి.మీ. వర్షం పడి పంటలు సాగుచేసేలా చేసింది.

రాష్ట్రంలో అంతంత మాత్రంగా వర్షాలు కురిసిన చోట మాత్రమే పత్తి, మొక్కజొన్న, పెసలు, మిర్చి, సోయాబీన్, కంది తదితర ఆరు తడి పంటలు మాత్రమే వేశారు. గతేడాది పత్తి 33.10 ఎకరాలు సాగుచేయగా ఈసారి 31.25 లక్షల ఎకరాలు వేశారు. పెసలు 32 వేల ఎకరాల్లో వేయగా ఈసారి 27,123 ఎకరాలు, వరి 1.57 లక్షలు వేయగా, ఈసారి 2.15 లక్షలు ఎకరాలు సాగుచేశారు. మొక్కజొన్న 2.48 లక్షలు, కందులు 2.72 లక్షలు, సోయాబీన్ 2.65 లక్షలు, చెరుకు 15,100 ఎకరాల్లో రైతులు వేసినట్లు జూన్లో వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది .

ఖరీఫ్ సీజన్ అంటే ఏమిటి?

ఖరీఫ్ సీజన్ అనేది భారతదేశ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన పంటల సాగు కాలం. ఇది సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమై, అక్టోబర్ లేదా నవంబర్ వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో మోన్సూన్ (వర్షాకాలం) ప్రారంభమవడం వల్ల ఎక్కువగా వర్షాధారిత పంటల సాగు జరుగుతుంది.

ఖరీఫ్ ప్రధాన పంటలు

వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, సోయాబీన్, మిరప, నువ్వులు. వర్షాధారంగా సాగుతాయి,వేడి మరియు తేమ ఉన్న వాతావరణం అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Read also: BC Reservations: బిసి రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో స్పష్టతనివ్వాలి – మంత్రి పొన్నం తో బిసి నేతల భేటీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870