हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

AP Capital : జగన్ ఏపీకి రాజధాని లేకుండా చేసాడు – సీఎం చంద్రబాబు

Sudheer
AP Capital : జగన్ ఏపీకి రాజధాని లేకుండా చేసాడు – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని (Capital ) లేకుండా వైఎస్ జగన్‌ చేశాడంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. “మూడు రాజధానుల తంతుతో రాష్ట్ర అభివృద్ధిని కుంగదీసిన జగన్, అమరావతిని నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడని” వ్యాఖ్యానించారు. వైసీపీ (YCP) హయాంలో నిధుల దుర్వినియోగం, పెట్టుబడిదారులలో భయాన్ని నెలకొల్పిన తీరు వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టాలు వాటిల్లాయని మండిపడ్డారు. కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రానికి అభివృద్ధి బాటలు తిరిగి కనిపిస్తున్నాయని వివరించారు.

సుపరిపాలనతో నూతన దిశ – లక్ష్యంగా 2047 విజన్

సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సమీక్షా కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధరేశ్వరి, లోకేశ్‌ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత ఏడాది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్ లక్ష్యాలను చర్చించారు. “స్వర్ణాంధ్ర విజన్ – 2047” లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏ విధంగా పటిష్ట పాలన అందిస్తుందో చూపించామని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు పార్టీలతో కూడిన ప్రభుత్వం ఉన్నా ఎలాంటి విభేదాలు లేకుండా ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అమరావతికి నూతన జీవం – సంక్షేమానికి శాస్వత బాట

చంద్రబాబు తన ప్రసంగంలో అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. పోలవరం పూర్తి అయితే నీటి సమస్యలు తీరుతాయని, ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు కేటాయించిందన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం పథకం అమలు, రూ.5కు అన్నం అందించే 213 అన్న క్యాంటీన్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్లు సాయం, రైల్వేజోన్ పనుల వేగవంతం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. “ఒక్క సంవత్సరం పాలనలోనే ప్రజలకు విశ్వాసం కలిగించగలిగాం, మిగతా కాలంలో అభివృద్ధి పునఃప్రారంభం అయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాల్సిందే” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also : YCP : రాజకీయాలు దిగజారిపోతున్నాయంటూ బొత్స కామెంట్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

📢 For Advertisement Booking: 98481 12870