हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?

Sudheer
India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?

నంబియో సేఫ్టీ ఇండెక్స్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఆండోరా అనే చిన్న దేశం నిలిచింది. ఈ దేశంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న పైరెన్నిస్ దీవుల్లో నెలకొని ఉంది. 2025 ఏడాదికి గానూ ఈ దేశం 84.7 స్కోరుతో టాప్ లో నిలిచింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లో అత్యల్ప క్రైమ్ రేటు ఉన్నట్లు తేలింది. ఈ దేశాల్లో సెక్యూరిటీ అధికంగా ఉన్నట్లు నివేదికలో స్పష్టం అయింది. ఈ మేరకు క్రౌడ్ సోర్స్డ్ ఆన్‌ లైన్ డేటాబేస్ అయిన నంబియో ద్వారా ‘సేఫ్టీ ఇండెక్స్ బై కంట్రీ 2025 మిడ్-ఇయర్’ ఈ నివేదికను ఇచ్చింది.

సేఫెస్ట్ కంట్రీస్ లిస్టులో భారత్ ను పాకిస్థాన్ (Pakistan) దాటేసింది. క్రౌడ్ సోర్స్డ్ ఆన్‌లైన్ డేటాబేస్ అయిన నంబియో ద్వారా ‘సేఫ్టీ ఇండెక్స్ బై కంట్రీ 2025 మిడ్-ఇయర్’ లిస్టులో భారత్ 66వ స్థానంలో నిలిచింది. 55.7 స్కోరు సాధించింది. యూకే 47 స్థానంలో ఉంది. ఇక అమెరికా 89 వ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీటికంటే భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. కానీ భారత్ కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక (59), పాకిస్థాన్ (65) నిలిచాయి.

నంబియో ఇండెక్స్ 2025 ప్రకారం.. మొత్తం 147 దేశాల్లో భారత్ 66వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఆండోరా అనే చిన్న దేశం నిలిచింది. ఈ దేశంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న పైరెన్నిస్ దీవుల్లో ఉంది. 2025 ఏడాదికి ఈ దేశం 84.7 స్కోరుతో టాప్ లో నిలిచింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లో అత్యల్ప క్రైమ్ రేటు ఉన్నట్లు తేలింది. ఈ దేశాల్లో సెక్యూరిటీ అధికంగా ఉన్నట్లు నివేదికలో స్పష్టం అయింది. ఈ లిస్టు ప్రకారం UAE 85.2 పాయింట్లను నమోదు చేసుకుంది.

Read Also : UPI: పోస్టాఫీసుల్లో యూపీఐ పేమెంట్స్ స్టార్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

📢 For Advertisement Booking: 98481 12870