📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Wagah Border: కేంద్రం సంచల నిర్ణయం.. వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

Author Icon By Vanipushpa
Updated: April 24, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేపథ్యంలో వాఘా బోర్డ‌ర్‌ను మూసివేస్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్ సెక్యూటీ క‌మిటీ(ఎన్ఎస్సీ) స‌మావేశం త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. క‌శ్మీర్‌లో జ‌రిగిన దాడి త‌ర్వాత భార‌త్ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్‌.. అత్య‌వ‌స‌రంగా ఎన్సీసీ మీటింగ్‌ను నిర్వ‌హించింది. పాకిస్థాన్ ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్ జ‌రిగింది. ఆ భేటీలో టాప్ సివిల్‌, మిలిట‌రీ నేత‌లు పాల్గొన్నారు. పెహ‌ల్గామ్ ఘ‌ట‌న త‌ర్వాత చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు రెఢీ అవుతున్నారు. పాక్ ప్ర‌ధాని కార్యాల‌యం త‌న ప్ర‌క‌ట‌న‌లో ప్రాంతీయ భ‌ద్ర‌తా, జాతీయ భ‌ద్ర‌తా ప‌ర్యావ‌ర‌ణం గురించి పేర్కొన్న‌ది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు పాకిస్థాన్ ప్ర‌క‌టించింది. దీంతో వాఘా బోర్డ‌ర్‌ను మూసివేశారు.

పాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది?
సింధూ జ‌లాల ఒప్పందం రద్దును వ్య‌తిరేకించిన పాక్‌..
నీటి మ‌ళ్లింపును యుద్ధ చ‌ర్య‌గా భావిస్తాం..
వాఘా బోర్డ‌ర్ మూసివేత‌..
సార్క్ వీసా మిన‌హాయింపులు భార‌త్‌కు ర‌ద్దు..
పాక్‌లో ఉన్న భార‌తీయులు 48 గంట‌ల్లో వెళ్లిపోవాలి..
పాక్‌లో భార‌త హై క‌మీష‌న్ స‌భ్యుల సంఖ్య 30కి కుదింపు..
భార‌తీయ విమానాల‌కు త‌క్ష‌ణ‌మే పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత‌..
భార‌త్‌తో అన్ని ర‌కాల వాణిజ్యం నిలిపివేత‌..

Read Also: All Party Meet | పహల్గామ్‌పై అఖిలపక్ష సమావేశం.. అసదుద్దీన్ పార్టీ మినహాయింపు

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan closes Wagah Border Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Wagah Border:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.