हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Telugu News: USA : భారతీయులకు ఊరటనిచ్చే కొత్త టారిఫ్స్ 

Sushmitha
Telugu News: USA : భారతీయులకు ఊరటనిచ్చే కొత్త టారిఫ్స్ 

సొంతదేశంలో వస్తున్న ఫిర్యాదులు అలాగే ఆహార కొరత కారణంగా ట్రంప్ కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్ తగ్గిస్తూ ఆయన సంతకం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అమెరికన్లు (USA) వరుసగా ఫిర్యాదులు చేస్తుండడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కారణంగా అమెరికాలోని కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనుండడంతో పాటు ఇండియాకు కూడా కొంత మేలు చేకూరే అవకాశం ఉంది.

Read Also: Tirumala : పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలపై తర్జన భర్జనలు

USA
USA

ప్రజల నుంచి విమర్శలతో ట్రంప్ వెనుకడు..

భారత్ తో పాటు పలు ఇతర దేశాల దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించడం, భారత్ పై ఇంకా అదనంగా మరో 25 శాతం టారిఫ్ భారాన్ని మోపిన విషయం తెలిసిందే. అయితే ఈ సుంకాల కారణంగా అమెరికాలో కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. దాంతో అక్కడి ప్రజలు పెద్దమొత్తంలో కంప్లెయింట్స్ చేశారు. 

దీంతోపాటు అక్కడి డెమొక్రటిక్ పార్టీ (Democratic Party) కూడా దీనిపై విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ కారణంగా ట్రంప్ టారిఫ్ లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టారిఫ్ రూల్స్ ప్రకారం ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కోకో గింజలు, నారింజ, టోమాటో, బీఫ్ వంటి వాటిపై భారీగా టారిఫ్ తగ్గనుంది. ఇది భారతీయ రైతులకు కొంత మేలు చేకూరుతుంది.

భారత్ కు కలిసొచ్చే అంశాలు

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో 2006లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ మామిడి పండ్లపై నిషేధాన్నిఎత్తవేయగా, ప్రధాని మోదీ ఇటీవల పర్యటన సందర్భంగా ట్రంప్, (Trump) మోదీల ప్రకటనలో కూడా మామిడి, దానిమ్మ ఎగుమతుల ప్రస్తావన వచ్చింది. అలాగే గతంలో జనరిక్ ఔషధాలకు టారిఫ్ మినహాయింపు ఇవ్వగా, ఇప్పుడు ఆహార ఉత్పత్తులకు కూడ రిలీఫ్ ఇచ్చారు. ఇవన్నీ భారత్ కు కలిసొచ్చే అంశాలే.

పలు దేశాల రైతులకు ఊరట

అమెరికా గొడ్డు మాంసం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. గొడ్డుమాంసం ధర పెరగడానికి ట్రంప్ బ్రెజిల్ పై విధించిన టారిఫ్ (tariff) కారణమని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. బ్రెజిల్ పై భారీ ఎత్తున టారిఫ్ లు వేయడంతో.. అమెరికా మార్కెట్లో బీఫ్ సరఫరా తగ్గింది. దాంతో ధరలు భారీగా పెరిగిపోయాయి.

తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా ధరలను తగ్గించే దిశగా ట్రంప్ టారిఫ్ లను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం బీఫ్ మీదే కాకుండా టీ, కాఫీ, ఫ్రైట్స్, స్పైసెస్, టొమాటో వంటి రోజువారీ వస్తువులపై కూడా టారిఫ్ లు తగ్గాయి. దీనివల్ల ఇండియా సహా పలు దేశాల్లోని రైతులకు కొంత ఊరట లభించినట్టయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

📢 For Advertisement Booking: 98481 12870