हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్ మధ్య వాణిజ్య ఒప్పందం.. భారత్‌కు షాక్!

Vanipushpa
Latest Telugu News: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్ మధ్య వాణిజ్య ఒప్పందం.. భారత్‌కు షాక్!

దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(Jinping)ల మధ్య జరిగిన సమావేశం తర్వాత అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తక్షణమే చైనాపై ఉన్న సుంకాలను 10 శాతం తగ్గించారు. దీంతో టారిఫ్ 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గింది. ఇది భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్ కంటే తక్కువ కావడం గమనార్హం. టారిఫ్ తగ్గింపునకు బదులుగా చైనా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా వ్యూహాత్మకం చాలా ముఖ్యమైన రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) సరఫరాను కూడా తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ అమెరికా-చైనా డీల్ వల్ల భారత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Trump-Jinping
Trump-Jinping

అమెరికాకు ఎగుమతుల్లో చైనా అగ్రస్థానం

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదరడం, భారత్‌తో వాణిజ్యంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రపంచ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. 1.చైనాపై భారత్ కంటే తక్కువ టారిఫ్ సమస్య: అమెరికాకు ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. గతంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికన్ కంపెనీలు చైనాకు బదులుగా భారత్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల భారత్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరింది. ప్రభావం: చైనా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా అమెరికా నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

డీల్ కారణంగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు మెరుగు

మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ఒత్తిడి సమస్య: ఈ డీల్ కారణంగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించాలని గత కొన్నేళ్లుగా అనుకుంటున్న అమెరికన్ కంపెనీలు తమ ప్రణాళికలను మార్చుకోవచ్చు. ప్రభావం: చైనా తర్వాత అమెరికన్ కంపెనీలకు భారత్ మొదటి ఎంపికగా ఉంది. ఈ పరిస్థితుల్లో, అమెరికన్ కంపెనీలు చైనాలో కొనసాగితే, భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ) రంగానికి నష్టం వాటిల్లుతుంది.

చైనా నాయకుడు ఏ మతం?
2012లో జి జిన్‌పింగ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అధికారికంగా నాస్తికుడైన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) మతాలపై ఆంక్షలను కఠినతరం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870