हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Trump: నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

Pooja
Trump: నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

గతకొన్ని రోజులుగా నైజీరియాలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. వారిపై ఊచకోతకు దిగుతున్న టెర్రిస్టుల ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయి. కరుడుకట్టిన ఐసిస్ ఉగ్రవాదులు క్రైస్తవుల నివాస గ్రామాలపై పడి, వారిని సామూహికంగా హతమారుస్తూ వస్తున్నది. దీనిపై ప్రపంచదేశాలు ఈ ఆగడాలను అరికట్టాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. దీంతో నైజీరియా వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా భారీ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump) ప్రకటించారు. ‘నిరపరాధ క్రైస్తవులను దారుణంగా హతమార్చుతున్న ఐసిస్ ఉగ్రవాదులపై శక్తివంతమైన, ప్రాణాంతక దాడులు నిర్వహించాం’ అని ట్రంప్ తెలిపారు. అయితే క్రిస్మస్ వేళ ఈ దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Trump
Trump

Read Also: Pakistan Terrorism: వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

ఉగ్రవాదులపై ఖచ్చితమైన దాడులు

కమాండర్ ఇన్ చీఫ్ గా నా ఆదేశాల మేరకు నైజీరియా వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం ఖచ్చితమైన దాడులు చేసిందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ప్రధానంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు ఇది తమ ప్రతిస్పందన అని తెలిపారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం ఎదగడానికి తమ పాలనలో అవకాశం ఉండని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సైన్యానికి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. చనిపోయినా ఉగ్రవాదులకు కూడా మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

దాడులను ధ్రువీకరించిన ఆఫ్రికా కమాండ్

నైజీరియాలో ఉగ్రవాదులపై అమెరికా(Trump) సైన్యం దాడులను యుఎస్ ఆఫ్రికా కమాండ్ కూడా ధ్రువీకరించింది. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు దాడులు నిర్వహించామని వెల్లడించింది. తమ దాడిలో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించింది. అయితే తమ దేశంలోని భద్రతా సమస్యలు మతపరమైన కోణానికి మాత్రమే పరిమితం కావని నైజీరియా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ముస్లింలు, క్రైస్తవులు రెండు మతాల వారిపైనా దాడులు జరుగుతున్నాయని తెలిపింది. క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలు తమ దేశంలోని పరిస్థితులకు సరిపోవని తెలిపింది. కానీ ఉగ్రవాదులు పలుసందర్భాల్లో క్రైస్తవులనే టార్గెట్ గా చేసుకుని, హతమారుస్తూ ఉంది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు, వారి భూముల సంపదను కొల్లగిడుతూ వచ్చింది. దీంతో నిత్యం క్రైస్తవులు, ముస్లింల మధ్య తగాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

30 వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్

30 వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్

ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన టంప్ర్

ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన టంప్ర్

దలైలామాకి ప్రతిష్ఠాత్మక అవార్డ్

దలైలామాకి ప్రతిష్ఠాత్మక అవార్డ్

బలూచిస్తాన్‌లో 145 మందిని చంపిన పాక్ ఆర్మీ
1:54

బలూచిస్తాన్‌లో 145 మందిని చంపిన పాక్ ఆర్మీ

భారత్–పాక్ మ్యాచ్ రద్దా? కొలంబో టూరిజం కుదేలే!

భారత్–పాక్ మ్యాచ్ రద్దా? కొలంబో టూరిజం కుదేలే!

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

📢 For Advertisement Booking: 98481 12870