हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: War-గాజాను ఖాళీ చేసి వెళ్లాలంటూ నెతన్యాహు ఆదేశం

Pooja
Telugu News: War-గాజాను ఖాళీ చేసి వెళ్లాలంటూ నెతన్యాహు ఆదేశం

War-ఇశ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. తమ బంధీలను విడిచిపెట్టేంత వరకు యుద్ధం ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) స్పష్టం చేశారు. అంతేకాదు హమాస్ ను అంతం చేసేంత వరకు నిరంతరం దాడుతూ చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. తాజాగా నెతన్యాహు మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నివాసితులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లి పోవాలని ఆదేశించింది. హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేసి, ఆయుధాలు విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చింది. లేకపోతే తమ దాడులు మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించింది. ఇదే చివరి హెచ్చరిక అంటూ వ్యాఖ్యానించింది.

war

మరోసారి హెచ్చరించిన నెతన్యాహు

2023 దాడుల సమయంలో హమాస్ తీసుకెళ్లిన వారిలో 48మంది ఇంకా వారి చేతిలో బందీలుగా ఉన్నారని, వారిని ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది. బందీలను వెంటనే విడిచిపెట్టి, గాజా నివాసితులు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఇజ్రాయెల్ పై సంచలన ఆరోపణలు చేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా నెతన్యాహూ పాలస్తీనా ప్రజలను గాజా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 64వేలమందికి పైగానే మరణించిన గాజా ప్రజలు

అక్టోబరు 2023 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో 64 వేలమందికి పైగా ప్రజలు మరణించారు. ఆహారం కోసం వేచిచూస్తున్న వారిపై ఇజ్రాయెల్ సైన్యం(Israel army) పలుమార్లు దాడులకు పాల్పడింది. దీంతో చిన్నారు, మహిళలు మరణించారు. ఆసుపత్రులపై దాడులకు తెగబడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తనవంతు ప్రయత్నంగా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ హమాస్ మాత్రం ఇజ్రయెల్ 48మంది బందీలను విడిచిపెట్టడం లేదు. రెండు దేశాల యుద్ధం వల్ల సైనికులు కూడా మరణించారు. హమాస్ కూడా ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడింది. ఇశ్రాయెల్ ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆర్థికంగా కూడా హమాస్, ఇజ్రాయెల్ తీవ్రంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు.

ప్రస్తుతం గాజాలో పరిస్థితి ఎలా ఉంది?
పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండటంతో ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయంపై ఏమి జరుగుతోంది?
గాజా పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-double-railway-line-in-bhadrachalam-dornakallo/telangana/543879/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

అమెరికాపై EU ‘బజూకా’ ప్రయోగమా? వాణిజ్య యుద్ధం ముప్పు!

అమెరికాపై EU ‘బజూకా’ ప్రయోగమా? వాణిజ్య యుద్ధం ముప్పు!

పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్

వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026కు దావోస్ రెడీ

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026కు దావోస్ రెడీ

📢 For Advertisement Booking: 98481 12870