📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

 Telugu News: Road Accident-లండన్లో రోడ్డుప్రమాదం.. ఇద్దరు తెలుగువారు మృతి

Author Icon By Pooja
Updated: September 2, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Road Accident: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంలో చేరి, ఆర్థికంగా తమను ఆదుకుంటారనే గంపెడు ఆశతో పిల్లల్ని చదివిస్తారు తల్లిదండ్రులు. రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు కాల్చుకుని, బిడ్డల్ని ఉజ్వల భవితకు బాటలు వేస్తారుకన్నవారు. కానీ అనుకోని ఉపద్రవంతో ఆ పిల్లలు ఊహించని ప్రమాదానికి(danger) గురై, మరణిస్తే ఆ ఆవేదన వర్ణించలేనిది.

వినాయక నిమర్జనంలో విషాదం

లండన్(London) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మరణించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులను నాదర్ గుల్ కు చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్ కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. తమ బిడ్డలు ఉన్నత చదువులు చదివి తమను ఉద్దరిస్తారని అనుకుంటే మత్యువుఒడిలోకి చేరుకున్నారని మరణించిన వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. చెట్టంత ఎదిగిన కొడుకులు ఇలా తమకళ్లముందే చనిపోయారంటే విలపిస్తున్నారు. కాగా గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు తమ బిడ్డలు ప్రాణాలతో బయటపడాలని దేవుడిని వేడుకుంటున్నారు. ప్రస్తుతం గాయపడ్డవారికి మెరుగైన చికిత్సలు కొనసాగుతున్నాయి.

ప్రమాదంలో మరణించినవారు ఎవరు?

పులిచెర్ల సాయి సిద్ధార్థ్ (20) మరియు లోకేశ్వరి పల్లెపోగు (22) అనే ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు.

మృతులు ఏ రాష్ట్రానికి చెందినవారు?

వీరు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/pawan-ozzies-new-poster-hits-on-the-occasion-of-his-birthday/cinema/actor/539849/

Google News in Telugu Latest News in Telugu Lokeshwari Pallepogu London Road Accident Pulicherla Sai Siddhartha Telugu News Today Telugu Students Died tragic accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.