📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

SpaceX : స్పేస్ ఎక్స్ ప్రయోగం మళ్లీ వాయిదా

Author Icon By Sudheer
Updated: June 11, 2025 • 8:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈరోజు (June11) సాయంత్రం 5:30 గంటలకు జరగాల్సిన స్పేస్ ఎక్స్ (SpaceX ) అంతరిక్ష ప్రయోగం మళ్లీ వాయిదా (Postponed) పడింది. ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ తాజా ప్రకటనలో, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు స్పష్టంచేసింది. ప్రయోగానికి సంబంధించిన కొన్ని కీలక వ్యవస్థల పనితీరును మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

త్వరలో కొత్త తేదీ ప్రకటించనున్న సంస్థ

ప్రయోగానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని స్పేస్ ఎక్స్ ప్రతినిధులు తెలిపారు. తమ ప్రాధాన్యత వ్యోమగాముల సురక్షతేనని స్పష్టం చేశారు. స్పేస్ ఎక్స్ చేపట్టిన ‘Axiom-4’ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి నాలుగు మంది వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది. వారు అందరూ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా, సాంకేతిక కారణాల వల్ల ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

భారత వ్యోమగామి శుభాంశుకు అంతర్జాతీయ గుర్తింపు

‘Axiom-4’ మిషన్‌లో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా కీలక పాత్రలో ఉండడం విశేషం. ఆయనతో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ మిషన్‌లో భాగమవుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా శుభాంశు రోదసిలో అడుగుపెట్టనున్న తొలి పౌర భారతీయులలో ఒకరుగా గుర్తింపు పొందనున్నారు. ప్రయోగం వాయిదా అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఈ ప్రయోగం పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also : Telangana : తెలంగాణ లో అబ్బాయల కంటే అమ్మాయిలే తక్కువ

Google News in Telugu Indian astronaut Shubhanshu Shukla's Axiom-4 liquid oxygen leak SPACEX

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.