📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Russia Attack: ఉక్రెయిన్‌పై డ్రోన్లు, మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి

Author Icon By Sudha
Updated: June 10, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్‌పై మంగ‌ళ‌వారం ర‌ష్యా (Russia Attack)దాడి చేసింది. ర‌క‌ర‌కాల డ్రోన్లు, మిస్సైళ్ల‌తో (Drones, missiles)అటాక్ చేసింది. కీవ్‌లోని రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలతో పాటు ఒడిసా న‌గ‌రంలోని మెటర్నిటీ ఆస్ప‌త్రిని టార్గెట్ చేశారు.

Russia Attack: ఉక్రెయిన్‌పై డ్రోన్లు, మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి

ర‌ష్యా త‌న అటాక్ స‌మ‌యంలో 315 షాహిద్ టైప్ యూఏవీల‌ను, డెకాయ్ డ్రోన్లు, రెండు కేఎన్-23 బాలిస్టిక్ మిస్సైళ్లు, అయిదు ఇస్కాండ‌ర్ కే క్రూయిజ్ మిస్సైళ్ల‌ను వాడింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌నే ప్ర‌ధానంగా టార్గెట్ చేశారు. అటాక్ త‌ర్వాత అనేక జిల్లాల్లో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులు నిర్వ‌హిస్తున్నామ‌ని కీవ్ మేయ‌ర్ విటాలీ క్లిచ్‌కో తెలిపారు.
కీవ్‌నే ప్ర‌ధానంగా టార్గెట్
ఉక్రెయిన్‌పై మంగ‌ళ‌వారం ర‌ష్యా దాడి(Russia Attack) చేసింది. ర‌క‌ర‌కాల డ్రోన్లు, మిస్సైళ్ల‌తో అటాక్ చేసింది. కీవ్‌లోని రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలతో పాటు ఒడిసా న‌గ‌రంలోని మెటర్నిటీ ఆస్ప‌త్రిని టార్గెట్ చేశారు. ర‌ష్యా త‌న అటాక్ స‌మ‌యంలో 315 షాహిద్ టైప్ యూఏవీల‌ను, డెకాయ్ డ్రోన్లు, రెండు కేఎన్-23 బాలిస్టిక్ మిస్సైళ్లు, అయిదు ఇస్కాండ‌ర్ కే క్రూయిజ్ మిస్సైళ్ల‌ను వాడింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌నే ప్ర‌ధానంగా టార్గెట్ చేశారు. అటాక్ త‌ర్వాత అనేక జిల్లాల్లో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులు నిర్వ‌హిస్తున్నామ‌ని కీవ్ మేయ‌ర్ విటాలీ క్లిచ్‌కో తెలిపారు.
టార్గెట్ల‌ను నిర్వీర్యం
మంగ‌ళ‌వారం ఉద‌యం కీవ్ అధికారులు స్థానిక ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఒడిసా ప‌ట్ట‌ణంపై కూడా మంగ‌ళ‌వారం భీక‌ర దాడులు జ‌రిగాయి. ర‌ష్యాకు చెందిన వైమానిక టార్గెట్ల‌ను నిర్వీర్యం చేశామ‌ని, 322 టార్గెట్ల‌లో 284 కూల్చిన‌ట్లు ఉక్రెయిన్ వైమానిక ద‌ళం పేర్కొన్న‌ది. కీవ్‌, ఒడిసా, డిన్‌ప్రో, చెర్నిహైవ్ ప్రాంతాల‌పై అతిపెద్ద దాడి జ‌రిగిన‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

Read Also:Poverty : దేశంలో మరింత తగ్గనున్న పేదరికం – SBI

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Russia attacks Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Ukraine with with drones and missiles

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.