हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు

Digital
Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు

Pehalgam : దాడి ప్రభావం భారత్‌పై పాకిస్థాన్ ఆంక్షలు

న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్థాన్ కూడా స్పందించింది. వాఘా బోర్డర్‌ను మూసివేయడంతో పాటు, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయాలను నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) అత్యవసర సమావేశం తర్వాత ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో టాప్ సివిల్, మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.భారత్‌లో ఉగ్రదాడుల అనంతరం పెరుగుతున్న భద్రతా చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్, భారత్‌కి వ్యతిరేకంగా ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సార్క్ వీసా మినహాయింపులను రద్దు చేయడంతో పాటు, భారత్‌లో ఉన్న పాకిస్థాన్ హైకమీషన్ సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇకపై భారతీయుల ప్రయాణాలకు పాక్ తన ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

 Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు
Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు

Pehalgam : దాడి తర్వాత పాకిస్థాన్ దేశం తీసుకున్న కీలక నిర్ణయాలు

అంతేకాకుండా, భారత్‌తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన పాక్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్, విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్, రక్షణశాఖ ప్రతినిధులు భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పెహల్గామ్ ఘటనకు సంబంధించి ఆధారాలు చూపించాలని, ప్రపంచ దేశాలకు భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన చర్యల్ని వివరించాలని వారు డిమాండ్ చేశారు.విదేశీయుల చేత భారత్‌లోకి ఆయుధాలు సరఫరా చేసినట్లు పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. మొత్తం మీద, పెహల్గామ్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.

Read More : Narayana Reddy : భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

📢 For Advertisement Booking: 98481 12870