📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

Author Icon By Tejaswini Y
Updated: December 18, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్(Pakistan) లో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన దేశాధినేతలపై సైన్యం తిరుగుబాటు చేయడం, వారిపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెట్టడం పరిపాటు. లేదా దేశాధినేతలు(Heads of State) మాజీలుగా మారిన వెంటనే అధికారంలోకి వచ్చిన నేతలు వారిపై కేసులు పెట్టి హింసిస్తుంటారు. బయటికి రాలేని కేసులు పెట్టి జైల్లో హింసిస్తుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇదే. గత రెండేళ్లుగా ఆయన జైల్లో ఉంటున్నా అధికారులకు ఆయనపై దయ పుట్టడం లేదు. పైగా ఆయన సిస్టర్స్ పై కూడా కేసులు పెట్టి, హింసించేందుకు సిద్ధపడుతున్నది ప్రభుత్వం.

Read also: Messi: అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

Pakistan: Anti-terrorist case against Imran Khan’s sisters

మొదట ఫ్ ఐఆర్ నమోదు ఆపై టెర్రరిస్ట్ కేసు

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను అవినీతి కేసులో జైలుకు పంపిన ప్రభుత్వం ఆయన సోదరీమణులపై కూడా యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ను కలుసుకోవడానికి అధికారులు నిరాకరించడంతో ఆయన సిస్టర్స్ ఆడియాలా జైలు ముందు ఆందోళన చేయగా పోలీసులు వారిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అడియాలా జైలులో హై ప్రొఫైల్ ఖైదీలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం సెన్సిటివ్ ఏరియాగా, సెక్యూరిటీ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది. ఇలాంటి చోట ఇమ్రాన్ సోదరీమణులు బైఠాయించి ఆందోళన చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో ఇమ్రాన్ సోదరీమణులు, పీటీఐ నేతలపై యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Adiala Jail Anti Terrorism Act imran khan Imran Khan Sisters Pakistan army Pakistan Politics political vendetta PTI Party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.