Telugu News: Pak: పాకిస్థాన్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

Read Time:  1 min
Pak
Pak
FONT SIZE
GET APP

ఇటీవల పాకిస్తాన్, (Pak) ఆఫ్ఘనిస్థాన్, థాయ్లాండ్, జపాన్ వంటి దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. చైనా, రష్యా దేశాలలో కూడా ఈ ప్రకృతివైపరీత్యాలకు గురవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. 

Read Also: Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. అభినందనలు తెలిపిన ప్రముఖులు

తరచుగా భూకంపాలు

రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ తెల్లవారుజామున 3.54 గటలకు సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం పాకిస్తాన్ వాయువ్యంలో, 150 కిలోమీటర్ల లోతులో గుర్తించబడింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాకిస్తాన్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండటం వలన తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. దీనిపై మరిని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని భవనాలు కూలిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.