हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ.. కరాచీ నుంచి పరారైన నౌకలు

Anusha
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ.. కరాచీ నుంచి పరారైన నౌకలు

భారత్-పాకిస్థాన్ లమధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా పాకిస్తాన్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్ సైనిక బలగాల దాడుల భయంతో పాకిస్తాన్,నౌకాదళం తమ ప్రధాన స్థావరాల్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత క్షిపణుల నుంచి తమ యుద్ధ నౌకలను కాపాడుకునేందుకు పాక్ నేవీ వాటిని కరాచీ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ కీలక విషయం తాజాగా బయటపడిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఖాళీగా కనిపించిన కరాచీ నౌకాశ్రయం


ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక సేకరించిన శాటిలైట్ చిత్రాల ప్రకారం, మే 8వ తేదీన కరాచీ నౌకాశ్రయం దాదాపు ఖాళీగా కనిపించింది. అయితే, రెండు రోజుల తర్వాత మే 10వ తేదీన,కరాచీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాదర్ పోర్టు (Gwadar Port) లో ఏకంగా ఏడు పాక్ యుద్ధ నౌకలు నిలిపి ఉంచినట్లు స్పష్టంగా నమోదైంది. మరికొన్ని నౌకలను వాణిజ్య టెర్మినళ్లలో,ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని జిల్లాల్లో దాచిపెట్టినట్లు సమాచారం.

Operation Sindoor

చైనా నుంచి కొనుగోలు చేసిన జుల్ఫికర్ ఫ్రిగేట్లు

పాకిస్తాన్ తరలించిన నౌకల్లో పాకిస్తాన్ ఆరునెలల క్రితమే చైనా నుంచి కొనుగోలు చేసిన నాలుగు శక్తిమంతమైన ‘జుల్ఫికర్’ శ్రేణి ఫ్రిగేట్లు కూడా ఉన్నాయి. ఈ నౌకలను పారంభించినప్పుడు పాక్ నేవీ యాంటీ-షిప్ మిసైల్స్ ప్రయోగించిన వీడియోలను విడుదల చేసి గొప్పగా ప్రచారం చేసుకుంది పాక్. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం భారత దాడి భయంతో వాటిని ప్రధాన స్థావరం నుంచి తరలించడం గమనార్హం.

పహల్గాం దాడితో యుద్ధం-తోక ముడిచిన పాక్

జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు దాడి చేసి, టూరిస్టులను టార్గెట్ చేసుకుని 26మంది పురుషులను హతమార్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారత్, పాకిస్తాన్ కు వెళ్లే సింధునది జలాలను ఆపివేసింది. అంతేకాదు భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ ప్రజలను వారం రోజులు గడువు ఇచ్చి, దేశం విడిచిపోవాలని హుకుం జారీ చేసింది.అనంతం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై మిసైల్స్ దాడికి పూనుకుంది. పాకిస్తాన్ కూడా భారత్ పై దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ‘దేశ రక్షణ కోసం వీర మరణం పొందడానికైనా సిద్ధం’ అని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు విమర్శిస్తున్నారు. మే10న నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భారత్ దాడి చేసినప్పుడు మునీర్ ఓ రహస్య బంకర్లో దాక్కున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాక ఇటీవల మునీర్అమెరికాలో పర్యటించినప్పుడు గుజరాత్ లోని రిలయన్స్ ఆయిల్స్ పై దాడి చేస్తామని హెచ్చరించారు. బిలావల్ భుట్టో సింధు నీరు వదలకపోతే మళ్లీ యుద్ధానికి సిద్ధమని పేర్కొ
న్నారు.

    Read hindi news: hindi.vaartha.com

    Read Also:

    https://vaartha.com/stock-market-nifty-sensex-gst-upgrade/breaking-news/531989/

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

    వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

    ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

    ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

    యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

    యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

    చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

    చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

    టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

    టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

    తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

    తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

    AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

    AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

    2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

    2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

    ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

    ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

    బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

    బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

    MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

    MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

    ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
    4:48

    ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

    📢 For Advertisement Booking: 98481 12870