हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest Telugu News: Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు

Vanipushpa
Latest Telugu News: Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు

బంగ్లాదేశ్ లో మైనార్టీలు తిరగబడ్డారు. హిందువులు, బుద్ధిస్ట్ లమీద దాడులు ఎక్కువ అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. తాము ఇంక బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉండలేమని…ఇండియాలో కలుస్తామంటూ తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఛత్తో గ్రామ్ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతోంది.

Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు
Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు

భారత్ పై నిందలు వేస్తున్న

మైనార్టీలను చంపుతున్నారని, అత్యాచారాలను చేస్తున్నారు అంటూ ఛత్తో గ్రామ్(Chattogram) వాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భారత్ (India)మాత్రమే తమను ఆదుకోగలదని అంటున్నారు. అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ఈ నిరసనలు అణిచివేయడానికి బంగ్లా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దాంతో పాటూ భారత్ పై నిందలు కూడా వేస్తోంది. ఆందోళనల వెనుక భారత్ ఉందంటూ బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. నిరసనకారులకు ఆయుధాలను సప్లై చేస్తోందంటూ లేని పోని అబద్ధాలను ప్రచారం చేస్తోంది.

మైనార్టీలపై విపరీతమైన దాడులు

గతేడాది బంగ్లాదేశ్ లో మైనార్టీలపై విపరీతమైన దాడులు జరిగాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జిగాయని అక్కడి ప్రభుత్వమే అంగీకరించింది. ఇందులో ఎక్కువగా దాడులు హిందువుల మీదనే జరిగాయని తెలిపింది. ఈ ఘటనల్లో 70 మందిని అరెస్ట్ చేశామని బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ ప్రకటించారు. ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయిని చెప్పారు. హిందువులు, మైనరిటీలపై దాడులు మరిన్ని మరిన్ని ఘటనలు సమీపకాలంలో జరగొచ్చని…అరెస్టులు కూడా ఉండొచ్చని యూనస్ అన్నారు. మైనార్టీలపై జరిగిన దాడుల్లో.. జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్యలో జరిగిన విద్యార్థలు ఆందోళనల్లో మొత్తం 1400 మంది మృతి చెందారని…వారిలో 13శాతం చిన్నారులే అని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపింది.

తాత్కాలిక సీఎంగా యూనస్ ఖాన్

ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక…యూనస్ ఖాన్ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఠాకుర్ గావ్, లాల్ మొనిర్ హట్, దినాజ్ పుర్, సిల్హెట్, కుల్నా, రంగ్ పుర్ వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి.మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 3000-4000 మంది హిందువులు భారత్ సరిహద్దుకు చేరుకుని అక్కడ ఆశ్రయం పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

బంగ్లాదేశ్ పూర్తి కథ ఏమిటి?
'బెంగాలీల భూమి' అని అర్థం వచ్చే బంగ్లాదేశ్ దేశం, దక్షిణాసియాలో చాలా చిన్న దేశం.

బంగ్లాదేశ్ పేద దేశమా కాదా?
లేదు, బంగ్లాదేశ్ నేడు పేద దేశంగా పరిగణించబడటం లేదు; అది అద్భుతమైన ఆర్థిక పురోగతిని సాధించింది మరియు 2015లో ప్రపంచ బ్యాంకు ద్వారా తక్కువ-మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థగా తిరిగి వర్గీకరించబడింది.

Poll not found.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్రిస్మస్ ఈవ్ సందేశంలో డెమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు…

క్రిస్మస్ ఈవ్ సందేశంలో డెమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు…

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు
0:11

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

📢 For Advertisement Booking: 98481 12870